71వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ పురస్కారాలను ప్రకటించింది. ప్రతి సంవత్సరం అర్హులైన వారికీ పద్మ పురస్కారాలు ప్రకటిసున్న కేంద్రం ఈ ఏడాది 2020వ సంవత్సరానికి గాను 141 మందిని పద్మ అవార్డులకు ఎంపిక చేయగా, ఇందులో ఏడుగురిని పద్మ విభూషణ్ వరించింది. మరో 16 మందికి పద్మ భూషణ్, 118 మందికి పద్మ శ్రీ అవార్డులు దక్కాయి. అయితే ఈ సారి మొత్తం ఐదుగురు తెలుగువారికి పద్మ పురస్కారాలు వరించాయి.
తెలుగుతేజం, భారత బ్యాడ్మింటన్ సంచలనం పీవీ సింధుకు భారతదేశ మూడో అత్యున్నత పురస్కారం పద్మ భూషణ్ వరించింది. క్రీడా విభాగంలో ఆమెకు ఈ అవార్డు దక్కింది. పీవీ సింధుకు ఇదివరకే పద్మశ్రీ, రాజీవ్ ఖేల్ రత్న అవార్డులను అందుకున్న సంగతి తెలిసిందే.
అయితే తెలంగాణ నుంచి చింతల వెంకటరెడ్డి (వ్యవసాయం), విజయసారధి శ్రీభాష్యం (సాహిత్యం, విద్య) పద్మశ్రీ పురస్కారాలు దక్కాయి. ఇక ఆంధ్రప్రదేశ్ కోటాలో ఎడ్ల గోపాల్ రావు, దళవాయి చలపతిరావుకు పద్మశ్రీ పురస్కారాలు వరించాయి.
రాత్రి నిద్ర నాణ్యత మన రోజువారీ ఆరోగ్యంపై ఎంత ప్రభావం చూపుతుందో తెలిసిందే. అయితే చాలా మందికి ఒక సాధారణ…
మన రోజువారీ ఆహారంలో అరటిపండ్లు తప్పనిసరి భాగం. తక్కువ ధరలో లభించే ఈ పండు శరీరానికి తక్షణ శక్తిని అందించడంలో…
విశాఖపట్నంలో యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నగరాన్ని కలవరపరిచింది. పుట్టినరోజు వేడుకలో స్నేహితుల మధ్య జరిగిన గొడవ ఈ విషాదానికి…
ఈ రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారిపోయింది. అయితే ఈ అలవాటు కొన్నిసార్లు అనుకోని ఆరోగ్య సమస్యలకు…
తెలుగు సినీ పరిశ్రమలో మరో వారసుడు అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. సూపర్స్టార్ కృష్ణ కుటుంబం నుంచి కొత్త హీరోగా ఘట్టమనేని జయకృష్ణ…
‘కుంభమేళా వైరల్ స్టార్’గా గుర్తింపు పొందిన మోనాలిసా భోస్లే వివాదం కొత్త మలుపు తిరిగింది. తనను బలవంతంగా స్వగ్రామానికి తీసుకెళ్లే…