భారత్ లోని అన్ని రంగాలలో మరీ ముఖ్యంగా టెక్నాలజీ రంగంలో ఆటోమేషన్ వేగవంతం అవుతుందని బ్యాంక్ ఆఫ్ అమెరికా (బోఫా) తాజా నివేదిక తెలిపింది. దీని వలన మనదేశంలోని సాఫ్ట్వేర్ రంగంలో 2022 నాటికి ఉద్యోగుల సంఖ్య 30 లక్షల వరకు తగ్గిపోయే ఆస్కారం ఉందని బోఫా నివేదిక వెల్లడించింది.
ఈ నేపధ్యంలో సాఫ్ట్వేర్ కంపెనీలకు ప్రతిఏటా 10,000 కోట్ల డాలర్లు (సుమారు రూ.7.3 లక్షల కోట్లు) ఆదా చేయనున్నట్టు అంచనా వేస్తున్నారు. ఇది మన ఇండియన్ కరెన్సీలో సుమారు 7.3 లక్షల కోట్లు. దీనితో ఐటీ కంపెనీల ప్రాతినిథ్య మండలి నాస్కామ్ ప్రకారం.. దేశీయ ఐటీ రంగంలో 1.6 కోట్ల మంది పని చేస్తున్నారు. అందులో 90 లక్షల మంది తక్కువ నైపుణ్యంతో కూడిన సేవలందిచే వారు, బిజినెస్ ప్రాసెస్ ఔట్సోర్సింగ్ (బీపీఓ) విభాగాల్లో విధులు నిర్వహిస్తున్నవారే.
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…