భారత్ లోని అన్ని రంగాలలో మరీ ముఖ్యంగా టెక్నాలజీ రంగంలో ఆటోమేషన్ వేగవంతం అవుతుందని బ్యాంక్ ఆఫ్ అమెరికా (బోఫా) తాజా నివేదిక తెలిపింది. దీని వలన మనదేశంలోని సాఫ్ట్వేర్ రంగంలో 2022 నాటికి ఉద్యోగుల సంఖ్య 30 లక్షల వరకు తగ్గిపోయే ఆస్కారం ఉందని బోఫా నివేదిక వెల్లడించింది.
ఈ నేపధ్యంలో సాఫ్ట్వేర్ కంపెనీలకు ప్రతిఏటా 10,000 కోట్ల డాలర్లు (సుమారు రూ.7.3 లక్షల కోట్లు) ఆదా చేయనున్నట్టు అంచనా వేస్తున్నారు. ఇది మన ఇండియన్ కరెన్సీలో సుమారు 7.3 లక్షల కోట్లు. దీనితో ఐటీ కంపెనీల ప్రాతినిథ్య మండలి నాస్కామ్ ప్రకారం.. దేశీయ ఐటీ రంగంలో 1.6 కోట్ల మంది పని చేస్తున్నారు. అందులో 90 లక్షల మంది తక్కువ నైపుణ్యంతో కూడిన సేవలందిచే వారు, బిజినెస్ ప్రాసెస్ ఔట్సోర్సింగ్ (బీపీఓ) విభాగాల్లో విధులు నిర్వహిస్తున్నవారే.
శ్రీకాళహస్తి దేవస్థానంలో రాహు-కేతు పూజల టికెట్ ధరల పెంపుపై చెలరేగిన వివాదానికి చివరకు ముగింపు పడింది. భక్తుల నుంచి వచ్చిన…
తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు హీరోయిన్గా మంచి గుర్తింపు పొందిన ఆమని ఇప్పటికీ అదే ఉత్సాహంతో, ఆరోగ్యంతో కనిపించడం చాలా…
కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన కుటుంబాల్లో పెరుగుతున్న అసహనం ఎంత ప్రమాదకరంగా మారుతుందో మరోసారి…
సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తన కొత్త పాడ్కాస్ట్లో మరోసారి తనదైన స్టైల్లో ఆలోచింపజేసే విషయాలను ప్రస్తావించారు. ‘సైన్స్ అండ్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ లగ్జరీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మరోసారి రుజువైంది. ఇప్పటికే…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులో ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస…