మాలీ దేశంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 41 మంది ప్రయాణికులు మృతి చెందినట్లు తెలుస్తోంది. అతి వేగంతో వచ్చిన ఓ ట్రక్కు.. ప్రయాణికులతో వెళ్తున్న బస్సును బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. మాలీలోని సెగౌ పట్టణం సమీపంలో ఘటన చోటు చేసుకున్నది. ప్రమాదం అనంతరం రవాణా మంత్రిత్వ శాఖ, పోలీసులు సహాయక చర్యలు చెపట్టారు.
వేగంతో వెళ్తున్న ట్రక్కు టైర్ పేలడంతో వాహనాన్ని అదుపు చేయలేకపోయిన డ్రైవర్ మరో మార్గంలోకి వస్తున్న బస్సును ఢీకొట్టాడు. ఇలా బలంగా ఢికొట్టడంతో బస్సు ముందుభాగం నుజ్జునుజ్జు అయి పోయింది. ఈ ఘటనలో 41 మంది ప్రాణాలు కొల్పోగా మరో 33 మంది గాయపడ్డారు. గాయపడినవారిని చికిత్స నిమిత్తం సెగో పట్టణంలోని దవాఖానకు తరలించారు.
అడ్వెంచర్ స్పోర్ట్స్ అంటే యువతలో ప్రత్యేకమైన ఆకర్షణ ఉంటుంది. సాధారణ జీవితానికి భిన్నంగా ఉత్కంఠభరిత అనుభూతిని ఆస్వాదించాలనే కోరికతో వేలాది…
వేసవి సెలవుల సందడి ముగిసింది. దాదాపు రెండు నెలల విరామం తర్వాత రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు మళ్లీ విద్యార్థులతో కళకళలాడాల్సిన రోజు…
తెలంగాణలో వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. గత కొద్ది రోజులుగా ఎండలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు వర్షాలు కొంత ఉపశమనం…
అర్ధరాత్రి వేళ పరుగులు తీస్తున్న ఎక్స్ప్రెస్ రైలులో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. నిద్రలో ఉన్న ప్రయాణికులు ఏం జరుగుతోందో అర్థం…
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల ఆరోగ్యం, సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని కర్ణాటక ప్రభుత్వం కీలక మార్పుల దిశగా ఆలోచిస్తోంది. ఇప్పటివరకు…
ఆంధ్రప్రదేశ్లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…