మాలీ దేశంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 41 మంది ప్రయాణికులు మృతి చెందినట్లు తెలుస్తోంది. అతి వేగంతో వచ్చిన ఓ ట్రక్కు.. ప్రయాణికులతో వెళ్తున్న బస్సును బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. మాలీలోని సెగౌ పట్టణం సమీపంలో ఘటన చోటు చేసుకున్నది. ప్రమాదం అనంతరం రవాణా మంత్రిత్వ శాఖ, పోలీసులు సహాయక చర్యలు చెపట్టారు.
వేగంతో వెళ్తున్న ట్రక్కు టైర్ పేలడంతో వాహనాన్ని అదుపు చేయలేకపోయిన డ్రైవర్ మరో మార్గంలోకి వస్తున్న బస్సును ఢీకొట్టాడు. ఇలా బలంగా ఢికొట్టడంతో బస్సు ముందుభాగం నుజ్జునుజ్జు అయి పోయింది. ఈ ఘటనలో 41 మంది ప్రాణాలు కొల్పోగా మరో 33 మంది గాయపడ్డారు. గాయపడినవారిని చికిత్స నిమిత్తం సెగో పట్టణంలోని దవాఖానకు తరలించారు.
ఇటీవల కాలంలో జుట్టు రాలిపోవడం చాలా మందికి పెద్ద సమస్యగా మారింది. వాతావరణ మార్పులు, ఒత్తిడి, పోషకాహారం లోపం వంటి…
ఆంధ్రప్రదేశ్లోని ఆధ్యాత్మిక కేంద్రాలలో ఒకటైన అపరాజితా దేవి ఆలయం ఇటీవల భక్తుల దృష్టిని ఆకర్షిస్తోంది. విజయవాడలో ఉన్న ఈ ఆలయం…
భక్తి సంగీతానికి పునాది వేసిన మహానుభావులలో పురందరదాసు పేరు ప్రత్యేకంగా నిలుస్తుంది. కర్ణాటక సంగీతానికి “పితామహుడు”గా గుర్తింపు పొందిన ఆయన,…
మన వంటింట్లో సులభంగా దొరికే ధనియాలు కేవలం వంట రుచిని పెంచడానికే కాదు, ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా కీలక పాత్ర…
హిందూ సంప్రదాయాల్లో ప్రత్యేక స్థానం కలిగిన సీతా నవమి పండుగను దేశవ్యాప్తంగా భక్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ రోజు సీతాదేవి…
వేసవి కాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో శరీరం త్వరగా అలసటకు గురవుతుంది. ఈ సమయంలో కేవలం చల్లని పానీయాలు తాగడం సరిపోదు.…