తెలంగాణలో ఎంసెట్ పరీక్షకు అంతా సిద్దమైంది. 105పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా.. దాదాపు రెండున్నర లక్షల మంది ఎంసెట్ పరీక్షకు హాజరుకానున్నారు. పరీక్ష సమయానికి రెండు గంటల ముందే ఎగ్జామ్ సెంటర్స్ విద్యార్థులు చేరుకోవాలి. అందరూ తప్పనిసరిగా మాస్క్ లు ధరించాలి.
మూడు రోజుల పాటు ఎంసెట్ ఇంజనీరింగ్ విభాగానికి పరీక్షలు జరగా నుండగా.. 9, 10 తేదీల్లో ఎంసెట్ అగ్రికల్చర్ , మెడికల్ స్ట్రీమ్ సంబంధించిన పరీక్షలు జరగుతాయి. పరీక్షలు ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు ఒక సెషన్ ఉండగా.. మధ్యాహ్నం 3 గంటల నుండి 6 గంటల వరకు పరీక్ష సెషన్ ఉంటుంది. కోవిడ్ బారిన పడ్డ విద్యార్థుల కోసం మరోసారి పరీక్షలు నిర్వస్తామని ఎంసెట్ కన్వీనర్ తెలిపారు.
తెలుగు సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన జీవితాన్ని ప్రభావితం చేసిన వ్యక్తి గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం…
తెలుగు సినీ ప్రపంచంలో తన ప్రత్యేక హాస్యంతో చిరస్థాయిగా గుర్తుండిపోయే నటుడు కళ్లు చిదంబరం గురించి తాజాగా ఆయన కుమారుడు…
సినిమాల్లో కనిపించే గ్లామర్ వెనుక ఎంత కష్టముంటుందో మరోసారి నిరూపించారు బాలీవుడ్ స్టార్ కృతి సనన్. తాజాగా ఆమె నటిస్తున్న…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం అభిమానులు, పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.…
టాలీవుడ్లో తన ప్రత్యేక శైలితో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు-నటుడు తరుణ్ భాస్కర్ మరోసారి వినూత్న ప్రమోషన్తో వార్తల్లో నిలిచారు. కొత్త…
కేరళ రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. త్రిస్సూర్ జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ప్రాణనష్టం కలిగించింది.…