తెలంగాణలో ఎంసెట్ పరీక్షకు అంతా సిద్దమైంది. 105పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా.. దాదాపు రెండున్నర లక్షల మంది ఎంసెట్ పరీక్షకు హాజరుకానున్నారు. పరీక్ష సమయానికి రెండు గంటల ముందే ఎగ్జామ్ సెంటర్స్ విద్యార్థులు చేరుకోవాలి. అందరూ తప్పనిసరిగా మాస్క్ లు ధరించాలి.
మూడు రోజుల పాటు ఎంసెట్ ఇంజనీరింగ్ విభాగానికి పరీక్షలు జరగా నుండగా.. 9, 10 తేదీల్లో ఎంసెట్ అగ్రికల్చర్ , మెడికల్ స్ట్రీమ్ సంబంధించిన పరీక్షలు జరగుతాయి. పరీక్షలు ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు ఒక సెషన్ ఉండగా.. మధ్యాహ్నం 3 గంటల నుండి 6 గంటల వరకు పరీక్ష సెషన్ ఉంటుంది. కోవిడ్ బారిన పడ్డ విద్యార్థుల కోసం మరోసారి పరీక్షలు నిర్వస్తామని ఎంసెట్ కన్వీనర్ తెలిపారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…