ఆహారం అనేది భూమి మీద బతికే ప్రతీ జీవికి అవసరమే. అది లేకపోతే మానవ మనుగడ సాగదు. ఇష్టం వచ్చిన విధంగా.. ఏది పడితే అది తింటే అసలికే మోసం వస్తుంది. దీని వల్ల అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఆహారం తీసుకునే సమయంలో దాదాపు 99 శాతం మంది ఇలాంటి తప్పులే చేస్తుంటారు. ఇటువంటి తప్పులు చేయకుండా ఉండాలంటే మన అలవాట్లను మార్చుకోవాల్సి ఉంటుంది. అయితే వాటిని ఎలా మార్చుకోవాలి.. దానికి మనం ఏం తినాలి.. అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
1.పండ్లను తినే సమయంలో పాలను వాటితో కలిపి తీసుకోకూడదు. ఇలా తీసుకోవడం ద్వారా.. పాలలో ఉండే కాల్షియం అనేది పండ్ల ఎంజైమ్ లను గ్రహిస్తుంది. దీంతో మనం ఎన్ని పండ్లు తిన్నా శరీరానికి కావాల్సిన పోషకాలు అందవు.
4.పెరుగును తినడం చాలామందికి ఇష్టం. తిన్న ఆహారం మంచిగా అరగడానికి ఉపయోగపడుతుంది. అయితే కొంతమంది పెరుగుతో పాటు ఉల్లిపాయను కూడా తింటారు. ఇలా తినడం వల్ల దురద, తామర, సోరియాసిస్ వంటి వ్యాధులు వస్తాయి. అందుకే ఈ రెండు కలిపి తినకూడదు.
తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన నటుడు Raja Ravindra మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి…
వంట గ్యాస్ సరఫరా సమస్యలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. గ్యాస్ సిలిండర్ బుక్ చేసినప్పటికీ సమయానికి అందక వినియోగదారులు ఇబ్బందులు…
తెలుగు సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా వినోదాత్మక చిత్రం ‘పాపం ప్రతాప్’ విభిన్నమైన కథతో ఆకట్టుకోవాలని ప్రయత్నించినా, ఆశించిన…
తెలుగు సినీ పరిశ్రమలో విభిన్నమైన ప్రయాణం చేసిన నటుల్లో జేడీ చక్రవర్తి ఒకరు. నటుడిగానే కాకుండా రచయితగా, దర్శకుడిగా, సంగీతంపై…
లోక్సభలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందకపోవడం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ధార్మిక అంశం చర్చకు దారితీసింది. జనసేన పార్టీ ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు ఇటీవల శ్రీరాముడిపై చేసిన…