ఆహారం అనేది భూమి మీద బతికే ప్రతీ జీవికి అవసరమే. అది లేకపోతే మానవ మనుగడ సాగదు. ఇష్టం వచ్చిన విధంగా.. ఏది పడితే అది తింటే అసలికే మోసం వస్తుంది. దీని వల్ల అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఆహారం తీసుకునే సమయంలో దాదాపు 99 శాతం మంది ఇలాంటి తప్పులే చేస్తుంటారు. ఇటువంటి తప్పులు చేయకుండా ఉండాలంటే మన అలవాట్లను మార్చుకోవాల్సి ఉంటుంది. అయితే వాటిని ఎలా మార్చుకోవాలి.. దానికి మనం ఏం తినాలి.. అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
1.పండ్లను తినే సమయంలో పాలను వాటితో కలిపి తీసుకోకూడదు. ఇలా తీసుకోవడం ద్వారా.. పాలలో ఉండే కాల్షియం అనేది పండ్ల ఎంజైమ్ లను గ్రహిస్తుంది. దీంతో మనం ఎన్ని పండ్లు తిన్నా శరీరానికి కావాల్సిన పోషకాలు అందవు.
4.పెరుగును తినడం చాలామందికి ఇష్టం. తిన్న ఆహారం మంచిగా అరగడానికి ఉపయోగపడుతుంది. అయితే కొంతమంది పెరుగుతో పాటు ఉల్లిపాయను కూడా తింటారు. ఇలా తినడం వల్ల దురద, తామర, సోరియాసిస్ వంటి వ్యాధులు వస్తాయి. అందుకే ఈ రెండు కలిపి తినకూడదు.
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…