Categories: FeaturedGeneral News

మైదానంలోకి శునకం ఎంట్రీ.. అందరూ చూస్తుండగానే పరుగులు పెట్టింది.. వీడియో వైరల్

సాధారణంగా మనం క్రికెట్ చూస్తున్న సమయంలో మ్యాచ్ మధ్యలో శనకాలు, పావురాలు వచ్చి కొద్దిసేపు అంతరాయాన్ని కలిగిస్తాయి. ఇలా చాలా సందర్భాల్లో జరిగాయి కూడా. అయితే వాటిని సిబ్బంది అక్కడ నుంచి పంపించే దాకా మ్యాచ్ ఆగిపోతుంటుంది.

ఇలాంటిదే ఒక ఘటన మహిళా టీ20 లో చోటు చేసుకుంది. అది ఎక్కడంటే.. మహిళల దేశీయ టి 20 టోర్నమెంట్ ‘ఆల్ ఐర్లాండ్ టి 20 కప్’ జరుగుతోంది. దీని సెమీ-ఫైనల్ మ్యాచ్ శనివారం 11 సెప్టెంబర్‌లో జరిగింది. ఈ మ్యాచ్ లో బైర్డీ క్రికెట్ క్లబ్ వర్సెస్‌ సివిల్ సర్వీస్ నార్త్ జట్లు తలపడ్డాయి. ఈ రెండు టీమ్ లలో ఎవరు గెలిచిన ఫైనల్లో అడుగు పెడతారు.

బైర్డీ క్లబ్ మొదట బ్యాటింగ్ పూర్తి చేసి 105 పరుగుల లక్ష్యాన్ని సివిల్ సర్వీస్ నార్త్ జట్టుకు ఇచ్చింది. వాళ్లు ఆ పరుగులను చేజించే క్రమంలో మ్యాచ్ మధ్యలోకి ఓ శునకం బయట నుంచి వచ్చేసింది. ఇన్నింగ్స్ 9 వ ఓవర్‌లో బ్యాటింగ్ చేస్తున్నక్రమంలో ఆ బాల్ థర్డ్ ఎంపైర్ మీదుగా వెళ్లింది. దానిని చేతిలోకి తీసుకున్న ఫీల్డర్ నేరుగా కీపర్ కు ఇచ్చింది.

అక్కడ రన్ అవుట్ అయ్యే క్రమంలో వికేట్లకు కొట్టిన బంతి మిస్ అయి మైదానంలోనే కొద్ది దూరం వెళ్లింది. దానిని ఆ శునకం నోటిలో పెట్టుకొని కొద్దిసేపు అక్కడే తిరిగింది. ఇలా ఆ శునకానికి సంబంధించిన యజమాని వచ్చి దాని దగ్గర ఉన్న బాల్ ను వాళ్లకు ఇచ్చేసి దానిని తీసుకొని వెళ్తాడు. ఇతంతా చూస్తున్న ప్రేక్షకులకు కొద్దిసేపు ఫన్నీగా అనిపించింది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

కిచెన్‌కు దూరంగా రానా భార్య.. అత్తగారి వంటపై షాకింగ్ కామెంట్స్!

సినీ తారల వ్యక్తిగత జీవితంపై ప్రేక్షకులకు ఎప్పుడూ ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. వారి రోజువారీ అలవాట్లు, కుటుంబ సంబంధాలు, ఇంటి…

4 hours ago

ఆ ఒక్క పాటే జీవితం మార్చింది.. 60 పాటలు చేసిన డ్యాన్సర్ కథ..!

డిజిటల్ యుగంలో ఫోక్ సాంగ్స్‌కు పెరుగుతున్న ఆదరణతో పాటు, కొత్త టాలెంట్‌కు కూడా విస్తృత అవకాశాలు లభిస్తున్నాయి. ఈ ట్రెండ్‌లోనే…

4 hours ago

జబర్దస్త్‌లో 108 ఎపిసోడ్లు చేసిన నటుడు.. ఇప్పుడు షాప్ నడుపుతున్నాడు

సినీ పరిశ్రమలో ప్రతిభ ఒక్కటే సరిపోదు.. అదృష్టం కూడా తోడైతేనే కెరీర్ సాఫీగా సాగుతుంది. ఇదే విషయాన్ని మరోసారి గుర్తు…

5 hours ago

శ్రీహరికి అలా చెప్పిన డిస్కో శాంతి.. తర్వాత అభిప్రాయం మారింది ఎందుకు?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి తెరకెక్కించిన మగధీర సినిమా టాలీవుడ్‌లో మైలురాయిగా నిలిచిన…

5 hours ago

ఆ హీరో నా పక్కన ఉంటే చాలు.. ఏదైనా చేయగలను.. రాజమౌళి సెన్సేషనల్ కామెంట్స్..

ప్రసిద్ధ దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి ఒక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం, సినిమా ప్రయాణం, అలాగే ప్రముఖ నటుడు జూనియర్…

5 hours ago

4 గంటల పాటు గాల్లోనే ఫ్లైట్.. భయంతో కన్నీళ్లు పెట్టుకున్న మహిళ..

హైదరాబాద్ నుంచి హుబ్లీకి బయల్దేరిన ఫ్లై91 ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం అనూహ్య పరిస్థితుల్లో నాలుగు గంటల పాటు గాల్లోనే తిరుగుతూ…

5 hours ago