A young man jumped into the Jurala project, fearing a car crash, and went missing.
గద్వాల్: జూరాల ప్రాజెక్టుపై జరిగిన ఒక రోడ్డు ప్రమాదం విషాదానికి దారితీసింది. కారు ఢీకొడుతుందేమో అనే భయంతో ప్రాజెక్టులోకి దూకిన ఒక యువకుడు గల్లంతయ్యాడు. ఈ ఘటన గద్వాల్ జిల్లా శాంతినగర్ మండలం బూడిదపాడు గ్రామానికి చెందిన మహేష్గా గుర్తించారు.
జూరాల ప్రాజెక్టుపై కారు డ్రైవర్ సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడంతో ఈ ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి బైక్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ మీద ఉన్న మరో వ్యక్తి జానకిరాములుకి గాయాలయ్యాయి. అయితే, కారు ఢీకొడుతుందేమో అనే భయంతో మహేష్ జూరాల ప్రాజెక్టులోకి దూకడంతో గల్లంతయ్యాడు. ప్రస్తుతం 48వ గేట్ వద్ద గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మహేష్ ఆచూకీ కోసం పోలీసులు, సహాయక బృందాలు గాలిస్తున్నాయి. ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది.
తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…
బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…
ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…
హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…
ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…