A young man jumped into the Jurala project, fearing a car crash, and went missing.
గద్వాల్: జూరాల ప్రాజెక్టుపై జరిగిన ఒక రోడ్డు ప్రమాదం విషాదానికి దారితీసింది. కారు ఢీకొడుతుందేమో అనే భయంతో ప్రాజెక్టులోకి దూకిన ఒక యువకుడు గల్లంతయ్యాడు. ఈ ఘటన గద్వాల్ జిల్లా శాంతినగర్ మండలం బూడిదపాడు గ్రామానికి చెందిన మహేష్గా గుర్తించారు.
జూరాల ప్రాజెక్టుపై కారు డ్రైవర్ సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడంతో ఈ ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి బైక్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ మీద ఉన్న మరో వ్యక్తి జానకిరాములుకి గాయాలయ్యాయి. అయితే, కారు ఢీకొడుతుందేమో అనే భయంతో మహేష్ జూరాల ప్రాజెక్టులోకి దూకడంతో గల్లంతయ్యాడు. ప్రస్తుతం 48వ గేట్ వద్ద గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మహేష్ ఆచూకీ కోసం పోలీసులు, సహాయక బృందాలు గాలిస్తున్నాయి. ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…