Actress Laya: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో కొందరు నిర్మాతలు సినిమా షూటింగ్ పూర్తి అయ్యేవరకు చిత్ర బృందానికి డబ్బులు ఇవ్వరు అలాగే కొందరు కాస్త డబ్బును ఇచ్చిన తర్వాత రెమ్యూనరేషన్ మరి ఇస్తామని డబ్బులు ఎగ్గొట్టిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఇలా ఎంతోమంది సినీ సెలబ్రిటీలు తమ సినిమాలకు పూర్తిస్థాయిలో రెమ్యూనరేషన్ అందుకునేది చాలా తక్కువ అని చెప్పాలి.
ఇలా సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది సరైన రెమ్యూనరేషన్లు అందుకోలేకపోతున్నారు అలాంటి వారిలో నటిలయ కూడా ఒకరు.ఇలా ఈమె కూడా కొన్ని సినిమాలకు పూర్తిస్థాయిలో రెమ్యూనరేషన్ అందుకోలేదని వెల్లడించారు.ఈ సందర్భంగా చాలా కాలం తర్వాత ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి లయ ఈ విషయం గురించి మాట్లాడుతూ ఓ సినిమా కోసం తాను షూటింగ్లో పాల్గొంటూ ఉండగా నిర్మాత అందరికీ రెమ్యూనరేషన్ ఇచ్చి నాకు మాత్రం రెమ్యూనరేషన్ ఇవ్వలేదు.
ఇలా తనుకు రెమ్యూనరేషన్ ఇవ్వకపోవడంతో నేను సినిమా షూటింగుకు వెళ్లకూడదని ఫిక్స్ అయ్యి ఇంట్లోనే ఉన్నాను అయితే తన తండ్రి ప్రతిరోజు ఉదయం సాయంత్రం తనకు ఫోన్ చేస్తారని ఆ సమయంలో తన తల్లి రెమ్యూనరేషన్ ఇవ్వకపోవడంతో తాను షూటింగ్ కు వెళ్లలేదని తన తండ్రికి చెప్పిందని తెలిపారు. ఇక ఈ విషయం తెలిసే తన తండ్రి తనని కోపడ్డారని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు.
లయ తండ్రి వృత్తిరీత్యా వైద్యుడు. ఆయన ఈ విషయం గురించి లయతో మాట్లాడుతూ నీకు డబ్బుకి ఏం తక్కువ..ఇలా రెమ్యూనరేషన్ ఇవ్వలేదని షూటింగుకు వెళ్లకపోతే ఎలా.. ముందు షూటింగ్ కు వెళ్ళు అక్కడ ఎంతోమంది కార్మికులు ఒక్కరోజు షూటింగ్ ఆగిపోతే ఎంత ఇబ్బంది పడతారో నీకు తెలియదా..అసలు నా కూతురు అయ్యుండి ఇలాంటి పని చేస్తావని అసలు ఊహించుకోలేదు అంటూ తన తండ్రి తనని తిట్టారని ఈ సందర్భంగా ఆయన తండ్రి అన్న మాటల గురించి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…