Actress Poorna: టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న పూర్ణ పలు సినిమాలలో నటిస్తూనే మరోవైపు బుల్లితెర కార్యక్రమాలలో కూడా సందడి చేస్తున్నారు. ఇలా ఈమె బుల్లితెర కార్యక్రమాల ద్వారా కూడా విపరీతమైన అభిమానులను సంపాదించుకుంది.ఇకపోతే గత కొద్ది రోజుల క్రితం దుబాయ్ కి చెందిన ఒక ప్రముఖ వ్యాపారవేత్తతో ఈమె నిశ్చితార్థం జరిగిందని త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వెల్లడించారు.
ఈ విధంగా పూర్ణ ప్రముఖ వ్యాపారవేత్త షానిద్ అసిఫ్ అలీతో నిశ్చితార్థం జరుపుకున్నానని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించి తనకు కాబోయే భర్తను పరిచయం చేశారు.అయితే త్వరలోనే ఈమె పెళ్లి పీటలు ఎక్కబోతోందని సంతోషించిన కొన్ని రోజులకే ఈమె పెళ్లి క్యాన్సిల్ అయింది అంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు షికార్లు చేశాయి.
నటి పూర్ణకు ఒక డైరెక్టర్ తో సంబంధం ఉందని అందుకే తన పెళ్లి క్యాన్సిల్ అయింది అంటూ వార్తలు పెద్ద ఎత్తున చెక్కర్లు కొట్టాయి.ఇలా తన పెళ్లి గురించి ఇలాంటి వార్తలు షికార్లు చేయడంతో పూర్ణ ఈ వార్తలపై స్పందించి క్లారిటీ ఇచ్చారు. ఈ క్రమంలోనే తనకు కాబోయే భర్తతో ఎంతో సన్నిహితంగా ఉన్నటువంటి ఒక ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.
ఈ విధంగా వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఫరెవర్ మైన్ అని క్యాప్షన్ పెట్టారు. ఇలా పూర్ణ ఈ ఫోటో ద్వారా తన పెళ్లి గురించి వస్తున్న వార్తలకు చెక్ పెట్టడమే కాకుండా తనకు కాబోయే భర్త పై తనకున్న ప్రేమను కూడా చాటుకున్నారు. మొత్తానికి ఒక్క పోస్టుతో పూర్ణ తన గురించి వచ్చే వార్తలకు చెక్ పెట్టారు.
విశాఖపట్నంలో యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నగరాన్ని కలవరపరిచింది. పుట్టినరోజు వేడుకలో స్నేహితుల మధ్య జరిగిన గొడవ ఈ విషాదానికి…
ఈ రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారిపోయింది. అయితే ఈ అలవాటు కొన్నిసార్లు అనుకోని ఆరోగ్య సమస్యలకు…
తెలుగు సినీ పరిశ్రమలో మరో వారసుడు అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. సూపర్స్టార్ కృష్ణ కుటుంబం నుంచి కొత్త హీరోగా ఘట్టమనేని జయకృష్ణ…
‘కుంభమేళా వైరల్ స్టార్’గా గుర్తింపు పొందిన మోనాలిసా భోస్లే వివాదం కొత్త మలుపు తిరిగింది. తనను బలవంతంగా స్వగ్రామానికి తీసుకెళ్లే…
ఇంటి ముందు చెట్లు నాటుకోవడం చాలా మందికి ఇష్టమైన అలవాటు. పూల మొక్కలు, పచ్చదనం, నీడ కోసం చెట్లు పెంచడం…
భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో గొప్ప స్థానం సంపాదించిన మహానుభావుల్లో రామానుజాచార్యులు, ఆది శంకరాచార్యులు ప్రముఖులు. వేదాంత తత్వాన్ని ప్రజలకు సులభంగా…