Categories: Featured

హనీమూన్ కు వెళ్లిన జంట.. తీరా అక్కడికి వెళ్లి చూస్తే?

సాధారణంగా ఎంతోమంది ప్రేమించుకొని వివాహాలు చేసుకోవడం సర్వసాధారణమే. ఈ విధంగానే ఓ జంట ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లి చేసుకొని హనీమూన్ కోసం వెళ్లిన ఈ జంట అక్కడ భర్త తన భార్యకు ఒక షాకింగ్ విషయాన్ని తెలిపాడు. తను అసలు మగాడు కాదని.. తన మనసుకు ఆడమనిషినని తను లింగమార్పిడి చేసుకోవాలనుకుంటున్నాననే విషయాన్ని భార్యకు తెలియజేశాడు.

ఈ విధంగా ఆ భర్త తనలో ఉన్న కోరికను తన భార్య ముందు చెప్పడంతో ఆ మాటలు విన్న భార్య ఏ మాత్రం అతనిపై కోపడకుండా తన భర్తకు మద్ధతుగా నిలబడింది. బ్రిటిష్ గ్రాఫిక్ డిజైనర్ జాక్, అమెరికా యువతి  హెర్బీలు.. 2006లో సోషల్ మీడియా ద్వారా ఒకరికొకరు పరిచయమయ్యారు. 2010లో వీరిద్దరి మధ్య ప్రేమ ఏర్పడటంతో 2016వ సంవత్సరంలో వివాహబంధంతో ఒక్కటయ్యారు. ఈ విధంగా వివాహం చేసుకున్న ఈ జంట హనీమూన్ కి వెళ్ళగానే తన భర్త మనసులోని మాటను బయటపెట్టాడు.

తన భర్త కోరికను విన్న హెర్బీ తన కోరికలను తీర్చడం కోసం ఏకంగా 45వేల పౌండ్లను ఖర్చుచేసి జాక్ కి లింగ మార్పిడి చేయించింది. ఈ విధంగా లింగ మార్పిడి జరిగిన తర్వాత జాక్, హెర్బీ మరోసారి వివాహం చేసుకున్నారు. ఈ విధంగా ఒక కొత్త పద్ధతులు వీరి వివాహం చేసుకోవడంతో వీరు సోషల్ మీడియాలో ఎంతో ప్రాచుర్యం పొందారు. ఈ క్రమంలోనే వీరికి అభిమానులు కూడా పెద్ద ఎత్తున ఉన్నారు. వీరిరువురికీ సంబంధించిన ఈ విషయాన్ని Mirror.ukలో ప్రచురించబడింది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

నైటీ వేసుకుందన్న కోపం.. భార్యపై నిప్పంటించిన భర్త

కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన కుటుంబాల్లో పెరుగుతున్న అసహనం ఎంత ప్రమాదకరంగా మారుతుందో మరోసారి…

3 hours ago

సైన్స్ vs నమ్మకాలు.. పూరి జగన్నాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు

సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తన కొత్త పాడ్‌కాస్ట్‌లో మరోసారి తనదైన స్టైల్‌లో ఆలోచింపజేసే విషయాలను ప్రస్తావించారు. ‘సైన్స్ అండ్…

3 hours ago

మెగాస్టార్ ఇంటి పక్కనే అల్లు అర్జున్ కలల గృహం.. రూ.80 కోట్ల మేన్షన్ నిర్మాణం

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్‌లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ లగ్జరీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మరోసారి రుజువైంది. ఇప్పటికే…

3 hours ago

నాదెండ్ల భాస్కర్ రావు ఇకలేరు.. విభిన్న రాజకీయ ప్రయాణం ముగిసింది

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులో ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస…

3 hours ago

స్టార్ హీరోలు కూతుళ్లను సినిమాల్లోకి ఎందుకు పంపరంటే.. జేడీ షాకింగ్ కామెంట్స్

తెలుగు సినీ పరిశ్రమపై ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడే నటుడు జేడీ చక్రవర్తి తాజాగా మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.…

4 hours ago

పెళ్లి ముందు రాత్రే షూటింగ్..రమ్యకృష్ణ డెడికేషన్‌కు ఫిదా

సినిమా రంగంలో నటీనటుల కష్టాలు, అంకితభావం గురించి తరచూ వినిపిస్తుంటుంది. అయితే కొంతమంది స్టార్ హీరోయిన్లు తమ పనిపై చూపించే…

4 hours ago