Alekhya Reddy: నందమూరి తారకరత్న మరణం తర్వాత అలేఖ్య ఒంటరైన విషయం మనకు తెలిసిందే. ప్రేమించి పెళ్లి చేసుకున్న నేపథ్యంలో నందమూరి కుటుంబం తారకరత్నను ఇంటికి దూరంగా ఉంచారు. ఈ క్రమంలోనే తారకరత్న తన భార్య అలేఖ్య ముగ్గురు పిల్లలతో ఎంత సంతోషంగా ఉండేవారు అయితే తారకరత్న గత కొద్ది రోజుల క్రితం గుండెపోటుకు గురై మరణించిన సంగతి తెలిసిందే.
ఇలా తారకరత్న మరణంతో అలేఖ్య ఎంతో కృంగిపోయారు. తన భర్తను తలుచుకుంటూ తన జ్ఞాపకాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ బాధను తెలియజేస్తున్నారు. అయితే తాజాగా అలేఖ్యకు సంబంధించిన ఓ వార్త సినీ రాజకీయ రంగాలలో తీవ్ర చర్చలకు కారణమైంది. అలేఖ్య రెడ్డి వచ్చే ఎన్నికలలో గుడివాడ ఎమ్మెల్యేగా టిడిపి పార్టీ తరపున పోటీ చేయడానికి సిద్ధమయ్యారన్న వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది.
తారకరత్న సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ కాలేకపోయినా రాజకీయాలలో కొనసాగాలని భావించారు. ఈ క్రమంలోని గుడివాడ నుంచి తాను పోటీ చేయాలనే నిర్ణయించుకున్నారట అందుకు సంబంధించిన ఏర్పాట్లు అన్నీ కూడా పూర్తి చేసుకున్నారు. అయితే తారకరత్న అనుకోకుండా గుండెపోటుకి గురై మరణించడంతో ఆ కోరిక అలాగనే ఉండిపోయిందట.
ఈ క్రమంలోనే తన భర్త చివరి కోరికను తీర్చడం కోసం అలేఖ్య రెడ్డి ఎన్నికల బరిలో దిగబోతున్నారని సమాచారం.ఈ క్రమంలోనే అలేఖ్యను గుడివాడ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. అయితే ఈ విషయం గురించి చంద్రబాబునాయుడు ఏ విధంగాను అధికారిక ప్రకటన తెలియజేయలేదు మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…