Analyst Damu Balaji: వైఎస్ వివేకానంద రెడ్డి హాత్య 2019 ఎన్నికల ముందు జరుగగా ఇప్పటికీ ఎవరు చంపారు , ఎందుకు చంపారు అనే విషయాలు తెలియవు. సీబీఐ విచారణ జరుగుతూనే ఉన్న నిజానిజాలు వెలుగులోకి రాలేదు. అయితే వివేకానందరెడ్డి ను చంపింది నేనే అంటు కోర్టులో అప్రోవర్ గా మారిన దస్తగిరి ప్రస్తుతం బెయిల్ మీద బయట ఉన్నాడు. పలు మీడియా ఛానెల్స్ లో మాట్లాడుతు బాగా పాపులర్ అయ్యాడు. అయితే తాజాగా దస్తగిరి గురించి పలు ఆసక్తికర విషయాలను అనలిస్ట్ దాము బాలాజీ తెలిపారు.
సెట్టెల్మెంట్స్ చేస్తూ ….
దాము బాలాజీ మాట్లాడుతూ దస్తగిరి ప్రస్తుతం బెయిల్ మీద బయట ఉంటు సెటిల్మెంట్ దందాలు చేస్తున్నాడని చెప్పారు. కడప జిల్లాలో భూ తగాదాలు వంటి వాటిలో బెదిరింపులు చేయడం చంపేస్తా అంటు మాట్లాడటం చేస్తున్నాడని వివరించారు. ఎవరికైనా బెదిరించాలంటే వివేకానందను చంపిన వ్యక్తిని మీకు అదే గతి పడుతుంది అంటు బెదిరింపులకు దిగినట్లు చెప్పారు.
ఇక కోట్లల్లో దందాలు నిర్వహిస్తున్న దస్తగిరి 2019 కు ముందు ఒక ఐస్ క్రీమ్ బండి పెట్టుకుని బతికానని స్వయంగా అతనే చెప్పాడని బాలాజీ అభిప్రాయపడ్డారు. వివేకానంద కేసు కంటే ముందు కూడా అతని మీద పలు నేరారోపణలు ఉన్నట్లు తెలిపారు.
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…