Analyst Damu Balaji : స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి శత జయంతి ఉత్సవాలు ఒకవైపు జరుపగా మరోవైపు టీడీపీ మహానాడు ను అట్టహసంగా నిర్వహించింది. అయితే ఎన్టీఆర్ శత జయంతి దేవినేని కుటుంబం ఆధ్వర్యంలో లక్ష్మి పార్వతి, పోసాని కృష్ణ మురళి వంటి వరు నిర్వహించి ఎన్టీఆర్ గారి గొప్పతనం చెబుతూనే మరోవైపు చంద్రబాబును, టీడీపీ ని విమర్శించారు. ఇక ఈ ఇష్యూ గురించి అనలిస్ట్ దాము బాలాజీ మాట్లాడారు.
నిజమైన ఎన్టీఆర్ వారసుడు అతనే…
లక్ష్మి పార్వతి మొదటి నుండి చంద్రబాబు టార్గెట్ గా విమర్శలను గుప్పిస్తుంటారు. ఇక వైసీపీ ప్రభుత్వం అధికారం లోకి వచ్చాక ఇంకా విమర్శలను ఎక్కువ చేస్తున్నారు. మహానాడు లో అసలైన నందమూరి వారసులు ఎవరూ లేరని, ఆయనను చంపిన వారే నేడు ఆయనకు నివాళి అర్పిస్తున్నారంటూ మాట్లాడారు. శత జయంతి ఉత్సవాలకు రాకుండా జూనియర్ ఎన్టీఆర్ మంచిపని చేసాడని, అతనే ఎన్టీఆర్ గారికి నిజమైన వారసుడంటూ పేర్కొన్నారు.
లోకేష్ మహానాడు లో మా తాత అంటూ మాట్లాడుతాడు, వాళ్ళ తాత ఖర్జురపు నాయుడు కానీ ఎన్టీఆర్ కాదు అంటూ లక్ష్మి పార్వతి విరుచుకుపాడ్డారని బాలాజీ తెలిపారు. ఇక ఆర్జీవి, పోసాని కూడా మహానాడు టార్గెట్ గా పలు విమర్శలను గుప్పించారు. లక్ష్మి పార్వతి గొప్పతనం వివరించారు. ఇక ఆర్జీవి అయితే మహానాడు వేదిక మీద ఉన్న వారంతా నర హంతకులే అంటూ మాట్లాడాడు అంటూ బాలాజీ అభిప్రాయపడ్డారు.
ఇటీవల కాలంలో జుట్టు రాలిపోవడం చాలా మందికి పెద్ద సమస్యగా మారింది. వాతావరణ మార్పులు, ఒత్తిడి, పోషకాహారం లోపం వంటి…
ఆంధ్రప్రదేశ్లోని ఆధ్యాత్మిక కేంద్రాలలో ఒకటైన అపరాజితా దేవి ఆలయం ఇటీవల భక్తుల దృష్టిని ఆకర్షిస్తోంది. విజయవాడలో ఉన్న ఈ ఆలయం…
భక్తి సంగీతానికి పునాది వేసిన మహానుభావులలో పురందరదాసు పేరు ప్రత్యేకంగా నిలుస్తుంది. కర్ణాటక సంగీతానికి “పితామహుడు”గా గుర్తింపు పొందిన ఆయన,…
మన వంటింట్లో సులభంగా దొరికే ధనియాలు కేవలం వంట రుచిని పెంచడానికే కాదు, ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా కీలక పాత్ర…
హిందూ సంప్రదాయాల్లో ప్రత్యేక స్థానం కలిగిన సీతా నవమి పండుగను దేశవ్యాప్తంగా భక్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ రోజు సీతాదేవి…
వేసవి కాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో శరీరం త్వరగా అలసటకు గురవుతుంది. ఈ సమయంలో కేవలం చల్లని పానీయాలు తాగడం సరిపోదు.…