Analyst Damu Balaji : స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి శత జయంతి ఉత్సవాలు ఒకవైపు జరుపగా మరోవైపు టీడీపీ మహానాడు ను అట్టహసంగా నిర్వహించింది. అయితే ఎన్టీఆర్ శత జయంతి దేవినేని కుటుంబం ఆధ్వర్యంలో లక్ష్మి పార్వతి, పోసాని కృష్ణ మురళి వంటి వరు నిర్వహించి ఎన్టీఆర్ గారి గొప్పతనం చెబుతూనే మరోవైపు చంద్రబాబును, టీడీపీ ని విమర్శించారు. ఇక ఈ ఇష్యూ గురించి అనలిస్ట్ దాము బాలాజీ మాట్లాడారు.
నిజమైన ఎన్టీఆర్ వారసుడు అతనే…
లక్ష్మి పార్వతి మొదటి నుండి చంద్రబాబు టార్గెట్ గా విమర్శలను గుప్పిస్తుంటారు. ఇక వైసీపీ ప్రభుత్వం అధికారం లోకి వచ్చాక ఇంకా విమర్శలను ఎక్కువ చేస్తున్నారు. మహానాడు లో అసలైన నందమూరి వారసులు ఎవరూ లేరని, ఆయనను చంపిన వారే నేడు ఆయనకు నివాళి అర్పిస్తున్నారంటూ మాట్లాడారు. శత జయంతి ఉత్సవాలకు రాకుండా జూనియర్ ఎన్టీఆర్ మంచిపని చేసాడని, అతనే ఎన్టీఆర్ గారికి నిజమైన వారసుడంటూ పేర్కొన్నారు.
లోకేష్ మహానాడు లో మా తాత అంటూ మాట్లాడుతాడు, వాళ్ళ తాత ఖర్జురపు నాయుడు కానీ ఎన్టీఆర్ కాదు అంటూ లక్ష్మి పార్వతి విరుచుకుపాడ్డారని బాలాజీ తెలిపారు. ఇక ఆర్జీవి, పోసాని కూడా మహానాడు టార్గెట్ గా పలు విమర్శలను గుప్పించారు. లక్ష్మి పార్వతి గొప్పతనం వివరించారు. ఇక ఆర్జీవి అయితే మహానాడు వేదిక మీద ఉన్న వారంతా నర హంతకులే అంటూ మాట్లాడాడు అంటూ బాలాజీ అభిప్రాయపడ్డారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…