Analyst Damu Balaji : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా మహిళా అక్రమ రవాణా గురించి మాట్లాడుతూ వాలంటీర్ల నుండి వచ్చే డేటాతో అక్రమ రవాణా జరుగుతోందని కామెంట్స్ చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్ల ధర్నాలు సాగుతున్నాయి. వారితో పాటు వైసీపీ కార్యకర్తలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిర్వహించారు. నిరసనలో భాగంగా పవన్ కళ్యాణ్ దిష్టి బొమ్మను దహనం చేశారు. ఇక తాజాగా మహిళా వాలంటీర్లు చేస్తున్న నిరసనను వీర మహిళలు అడ్డుకోవడం, గొడవ ఇవన్నీ నేడు వైరల్ అవుతున్నయంటూ అనలిస్ట్ దాము బాలాజీ తెలిపారు.
వాలంటీర్ల మీద వీర మహిళల దాడి…
పవన్ కళ్యాణ్ చేసిన వాఖ్యాలకు నిరసనగా రాష్ట్రావ్యాప్తంగా మహిళా వాలంటీర్లు ధర్నాలు చేస్తూ పవన్ దిష్టి బొమ్మను తాగులబెట్టారు. అయితే ఇటు నుండి జనసేన మహిళా కార్యకర్తలు వారి మీద దాడి చేయడం పట్ల బాలాజీ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ చేసిన వాఖ్యాలను వెనక్కి తీసుకోకపోగా సమర్తించికుంటున్నారు.
ఒక వ్యవస్థ మీద నింద వేశారు వాటికి ఆధారాలు చూపడం లేదు. కేవలం కేంద్ర నిఘా వర్గాలు నా చెవిలో చెప్పాయి అంటూ మొత్తం వాలంటీర్లను మహిళా అక్రమ రావాణాకు సహకరిస్తున్నారు అంటూ రాజకీయ లబ్ది కోసం విమర్శించడం తప్పు అంటూ బాలాజీ అభిప్రాయపడ్డారు.
తిరుమలలో భక్తుల రద్దీ రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో, సామాన్య భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించేందుకు టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.…
ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా శింగనమల మండల కేంద్రంలో ఉన్న శ్రీ లక్ష్మీ గోలకొండ వెంకటరమణ స్వామి ఆలయానికి సంబంధించిన వార్షిక…
తెలుగు సినీ రంగంలో రచయితగా, నటుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఎల్.బీ. శ్రీరామ్ తాజాగా తన కెరీర్లో ఎదురైన ఒక…
టాలీవుడ్లో మాస్ సినిమాలకి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన దర్శకుల్లో బి గోపాల్ ఒకరు. ఆయన, నందమూరి బాలకృష్ణతో కలిసి చేసిన…
ఐపీఎల్లో మరోసారి ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనపై చర్చ మొదలైంది. కైల్ జెమీసన్పై ఐపీఎల్ అధికారులు చర్యలు తీసుకోవడం ఇప్పుడు హాట్…
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మళ్లీ పెరుగుతున్నాయి. కీలక సముద్ర మార్గమైన హార్ముజ్ జలసంధిపై ఇరాన్ తాజాగా కఠిన నియంత్రణ చర్యలు చేపట్టింది.…