Anasuya: బుల్లితెరపై యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి అనసూయ ప్రస్తుతం బుల్లితెరకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఇలా బుల్లితెర కార్యక్రమాలకు దూరమైనటువంటి ఈమె వెళ్లి వరుసగా సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇలా వెండితెర నటిగా ఈమె వరుస అవకాశాలను అందుకుంటున్న సంగతి తెలిసిందే.
కెరియర్ పరంగా అనసూయ క్షణం పాటు తీరిక లేకుండా కడుపుతో ఉన్నారు ఇలా ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు. ఈ క్రమంలోనే తాజాగా అనసూయ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.
అనసూయ సోషల్ మీడియా వేదిక స్పందిస్తూ.. కుక్కలా విశ్వాసం లేని మనుషులను ఎప్పటికీ నమ్మకండి.. కానీ మనిషిలా లేని కుక్కల్ని మాత్రమే నమ్మండి అంటూ ఈ సందర్భంగా ఈమె చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. ఈ పోస్ట్ ద్వారా అనసూయ మనుషుల కంటే ప్రస్తుత కాలంలో జంతువుల చాలా విశ్వాసంగా ఉంటున్నాయి అన్న ఉద్దేశంతోనే చేశారని తెలుస్తోంది.
జంతువులకే విశ్వాసం..
ఇలా మనుషులలో విశ్వాసం లేదని మనుషుల ఆలోచన ధోరణి సరిగా లేదని మనుషులతో పోలిస్తే జంతువులే మనుషుల పట్ల విశ్వాసం చూపుతున్నాయని ఈమె పరోక్షంగా ఈ పోస్టు ద్వారా తెలియజేశారు. ఇక అనసూయ సినిమాల విషయానికి వస్తే త్వరలోనే ఈమె పుష్ప 2 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు .ఇవే కాకుండా మరికొన్ని సినిమాల్లో కూడా అనసూయ నటిస్తున్న సంగతి తెలుస్తుంది.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…