బుల్లితెరపై తన ప్రయాణాన్ని ప్రారంభించి, ఇప్పుడు వెండితెరపై తనదైన ముద్ర వేస్తోంది అనసూయ భరద్వాజ్. ఒకవైపు వరుస సినిమాలతో బిజీగా ఉంటూనే, మరోవైపు సోషల్ మీడియాలో తన ఫాలోవర్స్తో టచ్లో ఉంటోంది. సోగ్గాడే చిన్నినాయనా నుండి పుష్ప 2 వరకు ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించిన ఈ హాట్ యాంకర్, తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది.
అనసూయ కేవలం సినిమాలతోనే కాకుండా, సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది. తన వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. భర్త, పిల్లలతో కలిసి వెకేషన్లకు వెళ్లిన ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తూ తన ఫాలోవర్స్ను ఎప్పుడూ అలరిస్తూ ఉంటుంది.
తాజాగా అనసూయ తన సోషల్ మీడియా ఖాతాలో కొన్ని హాట్ ఫోటోలను పోస్ట్ చేసింది. “హే సిరి, నాకోసం పాడు” అంటూ క్యాప్షన్ పెట్టింది. ఈ ఫోటోల్లో అనసూయ చీకట్లో మెరిసే అందంతో కట్టిపడేస్తోంది. కాటుక కళ్లతో కుర్రాళ్లకు మత్తెక్కిస్తోంది. ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు హాట్ కామెంట్లతో ఆమెను ముంచెత్తుతున్నారు. అనసూయ అందానికి, ఆమె కళ్లలోని మెరుపుకు ఫిదా అవుతున్నారు.
సినిమాల్లో కనిపించే గ్లామర్ వెనుక ఎంత కష్టముంటుందో మరోసారి నిరూపించారు బాలీవుడ్ స్టార్ కృతి సనన్. తాజాగా ఆమె నటిస్తున్న…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం అభిమానులు, పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.…
టాలీవుడ్లో తన ప్రత్యేక శైలితో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు-నటుడు తరుణ్ భాస్కర్ మరోసారి వినూత్న ప్రమోషన్తో వార్తల్లో నిలిచారు. కొత్త…
కేరళ రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. త్రిస్సూర్ జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ప్రాణనష్టం కలిగించింది.…
హైదరాబాద్ నగరంలో మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసిన ఒక వ్యక్తి, గంజాయి అలవాటుతో విచిత్ర…
తెలుగు సినీ పరిశ్రమలో తన ప్రత్యేక నటనతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు అజయ్ ఘోష్, ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా…