ప్రపంచాన్ని కరోనా వైరస్ దడ దడ లాడిస్తుంటే..అనసూయ కి ఏమైంది ఇలా మాట్లాడుతుంది అనుకుంటున్నారా ? జబర్డస్ట్ హాట్ యాంకర్ అనసూయ నిత్యం సోషల్ మీడియాలో అభిమానులకు అందుబాటులో ఉంటుంది. ఎప్పుడు ఎదో ఒక పోస్టులతో తన మనోభావాలను అభిమానానులతో పంచుకుంటుంది. అయితే తాజాగా అనసూయ కరోనా వైరస్ గురించి పెట్టిన పోస్టు ఆసక్తికరంగా మారింది.
ప్రపంచం మొత్తం కరోనా వైరస్ దెబ్బకు వణిపోతున్నారు. ఇప్పుడు ఇండియాలో కూడా కరోనా ప్రవేశించింది సుమారు 28 కేసులు నమోదయ్యాయనేది కేంద్ర సమాచారం. మరీ ముఖ్యంగా తెలంగాణాలో ఇప్పుడిప్పుడే కరోనా ప్రవేశిస్తుంది. కరోనా దెబ్బకు కొందరు పబ్లిక్ ప్రదేశాలలో తిరగడం మానేశారు. మరికొందరు ఆఫిసులకు సెలవులు పెట్టి ఊరికి వెళ్లిపోయారు.
తాజాగా యాంకర్స్ కూడా ప్రోగ్రామ్స్ కు కొద్దిరోజులు బ్రేక్ ఇచ్చారట. దేనితో ఫ్రీ టైం దొరికిందని తెగ సంబరపడిపోతుంది అనసూయ. ప్రస్తుతం ట్విట్టర్ లో ఇదే పోస్ట్ చేసింది. కరోనా కారణంగా చాలా రోజుల తరువాత ఇంట్లో మంచి సమయాన్ని గడుపుతున్నాని చెబుతుంది అనసూయ. తన పిల్లలతో కలిసి హాయిగా గడుపుతున్నాని, ఇప్పుడే అవెంజర్స్ ఎండ్ గేమ్ చిత్రాన్ని చూశానని ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. కరోనా తనకు ఈ రకంగా మేలు చేసిందని భావిస్తోంది ఈ ముద్దుగుమ్మ.
తెలుగు సినీ ప్రపంచంలో తన ప్రత్యేక హాస్యంతో చిరస్థాయిగా గుర్తుండిపోయే నటుడు కళ్లు చిదంబరం గురించి తాజాగా ఆయన కుమారుడు…
సినిమాల్లో కనిపించే గ్లామర్ వెనుక ఎంత కష్టముంటుందో మరోసారి నిరూపించారు బాలీవుడ్ స్టార్ కృతి సనన్. తాజాగా ఆమె నటిస్తున్న…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం అభిమానులు, పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.…
టాలీవుడ్లో తన ప్రత్యేక శైలితో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు-నటుడు తరుణ్ భాస్కర్ మరోసారి వినూత్న ప్రమోషన్తో వార్తల్లో నిలిచారు. కొత్త…
కేరళ రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. త్రిస్సూర్ జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ప్రాణనష్టం కలిగించింది.…
హైదరాబాద్ నగరంలో మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసిన ఒక వ్యక్తి, గంజాయి అలవాటుతో విచిత్ర…