ప్రపంచాన్ని కరోనా వైరస్ దడ దడ లాడిస్తుంటే..అనసూయ కి ఏమైంది ఇలా మాట్లాడుతుంది అనుకుంటున్నారా ? జబర్డస్ట్ హాట్ యాంకర్ అనసూయ నిత్యం సోషల్ మీడియాలో అభిమానులకు అందుబాటులో ఉంటుంది. ఎప్పుడు ఎదో ఒక పోస్టులతో తన మనోభావాలను అభిమానానులతో పంచుకుంటుంది. అయితే తాజాగా అనసూయ కరోనా వైరస్ గురించి పెట్టిన పోస్టు ఆసక్తికరంగా మారింది.
ప్రపంచం మొత్తం కరోనా వైరస్ దెబ్బకు వణిపోతున్నారు. ఇప్పుడు ఇండియాలో కూడా కరోనా ప్రవేశించింది సుమారు 28 కేసులు నమోదయ్యాయనేది కేంద్ర సమాచారం. మరీ ముఖ్యంగా తెలంగాణాలో ఇప్పుడిప్పుడే కరోనా ప్రవేశిస్తుంది. కరోనా దెబ్బకు కొందరు పబ్లిక్ ప్రదేశాలలో తిరగడం మానేశారు. మరికొందరు ఆఫిసులకు సెలవులు పెట్టి ఊరికి వెళ్లిపోయారు.
తాజాగా యాంకర్స్ కూడా ప్రోగ్రామ్స్ కు కొద్దిరోజులు బ్రేక్ ఇచ్చారట. దేనితో ఫ్రీ టైం దొరికిందని తెగ సంబరపడిపోతుంది అనసూయ. ప్రస్తుతం ట్విట్టర్ లో ఇదే పోస్ట్ చేసింది. కరోనా కారణంగా చాలా రోజుల తరువాత ఇంట్లో మంచి సమయాన్ని గడుపుతున్నాని చెబుతుంది అనసూయ. తన పిల్లలతో కలిసి హాయిగా గడుపుతున్నాని, ఇప్పుడే అవెంజర్స్ ఎండ్ గేమ్ చిత్రాన్ని చూశానని ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. కరోనా తనకు ఈ రకంగా మేలు చేసిందని భావిస్తోంది ఈ ముద్దుగుమ్మ.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…