Anchor Anasuya: బుల్లితెర గ్లామరస్ యాంకర్ గా గుర్తింపు పొందిన అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. జబర్దస్త్ కామెడీ షో ద్వారా తన యాంకరింగ్ తో పాటు గ్లామర్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ గ్లామరస్ యాంకర్ గా మంచి గుర్తింపు పొందింది. అంతేకాకుండా అనసూయ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎల్లప్పుడూ గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ తన అందంతో కుర్రాళ్ళని కట్టిపడేస్తోంది.
ఇలా కొన్ని సందర్భాలలో సోషల్ మీడియాలో అనసూయ చేసే గ్లామర్ షో కి విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. అయితే అనసూయ అలా తనని విమర్శించే వారి మీద మండిపడుతూ ఉంటుంది. ఇలా సోషల్ మీడియా ద్వారా తరచూ వివాదాలలో నిలుస్తూ ఉంటుంది. మొత్తానికి సోషల్ మీడియాలో అనసూయ షేర్ చేసే ఫోటోలు వీడియోలు నిమిషాలలో వైరల్ అవుతూ ఉంటాయి.
ఇదిలా ఉండగా తాజాగా అనసూయ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. అయితే ఫొటోలను షేర్ చేస్తూ అనసూయ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. తాజాగా అనసూయ స్లీవ్ లెస్ బ్లౌజ్,చీర కట్టుతో మత్తెక్కించే చూపులతో కుర్రాళ్ళని రెచ్చగొడుతూ ఫోటోలు షేర్ చేసింది. అంతే కాకుండా ” ఏ విషయమైనా అనసూయ అస్సలు సైలెంట్ గా ఉండదు. నోరు అదుపులో పెట్టుకోదు అంటుంటారు. అది నాకు నో ప్రాబ్లెమ్.. పైగా నన్ను అలా అంటే చాలా గర్వంగా ఉంటుంది ” అని ఈ ఫోటోలకు ట్యాగ్ లైన్ జత చేసింది .
ఇలా ఈ ఫోటోలను షేర్ చేయడంతో ఈ అమ్మడి మోడ్రన్ సారీ లుక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక అనసూయ షేర్ చేసిన ఫోటోలు చూసి నెటిజెన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఇదిలా ఉండగా అనసూయ యాంకర్ గా మాత్రమే కాకుండా నటిగా కూడా మంచి గుర్తింపు పొందింది. ప్రస్తుతం టీవీ షోలకు దూరంగా ఉంటూ నటన మీద ఆసక్తి చూపుతోంది. ఈ క్రమంలో వరస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంది.
Cheating Wife : వివాహ బంధం పవిత్రమని భావించే సమాజంలో అక్రమ సంబంధాల కారణంగా జరుగుతున్న ఘటనలు తరచూ సంచలనం…
హైదరాబాద్లోని అత్తాపూర్ ప్రాంతంలో ప్రముఖ స్వీట్ షాప్పై ఆహార భద్రతకు సంబంధించిన ఆరోపణలు సంచలనం రేపాయి. పేరుగాంచిన బ్రాండ్గా గుర్తింపు…
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ను కలవాలంటే 42 నిబంధనలు పాటించాల్సి ఉంటుందంటూ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో నెట్టింట వైరల్ అయిన…
తెలుగు సినీ ప్రపంచాన్ని ఒకప్పుడు కుదిపేసిన హీరోయిన్ ప్రత్యూష మృతి కేసులో ఎట్టకేలకు సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించింది. దాదాపు…
ఆంధ్రప్రదేశ్లో డ్వాక్రా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. స్వయం సహాయక సంఘాల సభ్యులైన మహిళలకు…
అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ అంథ్రోపిక్ (Anthropic) భారత్లోకి అధికారికంగా ప్రవేశిస్తోంది. సోమవారం సంస్థ విడుదల చేసిన…