Anchor Rashmi Gautam: యాంకర్ రష్మీ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన నిర్మాత.. అసలేం జరిగిందంటే..?
Anchor Rashmi: బుల్లితెర యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రష్మి గత కొద్దిరోజులుగా భారీగా నేటిజన్ల ట్రోలింగకు గురవుతున్నారు.గత కొద్దిరోజులుగా ఈమె ఇలాంటి పోస్టులు చేసిన నేటిజన్స్ ఈమెను టార్గెట్ చేస్తూ భారీగా ట్రోల్ చేస్తుండడంతో ఈమె కూడా వారికి తనదైన శైలిలో సమాధానం చెబుతున్నారు.
వ్యక్తిగతంగా రష్మి జంతు ప్రేమికురాలు అనే విషయం మనకు తెలిసిందే. ఇలా మూగజీవాలపై తనకు ఉన్నటువంటి ప్రేమను ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటారు. అయితే తాజాగా మరోసారి జంతువులపై తనకు ఉన్నటువంటి ప్రేమను తెలియజేస్తూ తాను గత కొంతకాలంగా మిల్క్ ప్రొడక్ట్స్ ను ప్రమోట్ చేయడం లేదు అంటూ ట్వీట్ చేశారు. ఇక ఈ ట్వీట్ క్షణాల్లో వైరల్ కావడంతో కొందరు నేటిజన్స్ గతంలో ఈమె ఒక ఐస్ క్రీమ్ పార్లర్ ప్రారంభోత్సవానికి వెళ్లినటువంటి ఫోటోలను షేర్ చేశారు.
ఈ ఫోటోలను షేర్ చేసిన నెటిజన్స్ ఈ సెలబ్రిటీలు ఎప్పుడూ ఇంతే డబ్బు కోసం క్షణాలలో మాట మారుస్తుంటారంటూ ఈమె గురించి భారీగా ట్రోల్ చేశారు. అయితే ఈ ఫోటోలపై రష్మి స్పందిస్తూ…అవును గతంలో నాకు తెలియకుండా నేను చాలా తప్పులు చేశాను. అయితే గత కొంతకాలంగా తాను పాలను కానీ పాల ఉత్పత్తులను కానీ తీసుకోవడం లేదని ఈమె తెలియజేశారు.
ఇలా పాలు ఉత్పత్తులు తీసుకోకపోవడం వల్ల ఆ ప్రభావం నాపై ఎలా పడిందో నేను తెలుసుకున్నానని, అయితే పాల ఉత్పత్తులను ఫ్యాక్టరీలలో తయారు చేయడం గురించి స్వయంగా తెలుసుకున్న తర్వాత పాల ఉత్పత్తులను ప్రమోట్ చేయడం పూర్తిగా మానుకున్నాను అంటూ ఈ సందర్భంగా రష్మీ చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తెలుగు సినీ పరిశ్రమలో కొత్త తరం నటీమణుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధిస్తున్న శివాత్మిక తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా…
ఐపీఎల్ 2026 సీజన్లో గాయాల సమస్యలు జట్లకు తలనొప్పిగా మారుతున్నాయి. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఇది పెద్ద…
తెలుగు సినీ పరిశ్రమలో తన సహజ నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన ప్రగతి తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్లో…
తెలుగు సినీ పరిశ్రమలో నాలుగు దశాబ్దాలకు పైగా తన నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన జయసుధ, ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో…
తెలుగు ప్రేక్షకులకు తన అందమైన నటనతో, మృదువైన వ్యక్తిత్వంతో దగ్గరైన నటి నాదియా తాజాగా తన సినీ ప్రయాణం, వ్యక్తిగత…
ఐపీఎల్ 2026 సీజన్లో యువ ఆటగాళ్ల ప్రదర్శనలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ…