Angry moneylenders attack couple for not repaying loan!
అనంతపురం జిల్లా, ధర్మవరం నియోజకవర్గం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్ నియోజకవర్గమైన ధర్మవరంలో దారుణం చోటుచేసుకుంది. వడ్డీ వ్యాపారుల ఆగడాలు మితిమీరిపోయాయి. అప్పు తిరిగి చెల్లించలేదనే కారణంతో ఒక దంపతులపై అత్యంత దారుణంగా దాడి చేశారు. పిల్లలు అరుపులు పెడుతున్నా వదలకుండా కాళ్లతో తన్నుతూ అత్యంత దారుణంగా ప్రవర్తించారు.
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే, వడ్డీ వ్యాపారుల దాడిలో దంపతులకు తీవ్ర గాయాలైనట్లు సమాచారం. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఇలాంటి ఘటనలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…