దేశంమంతటా కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా ప్రభావం చూపింది. దీనినుంచి ఇంకా కోలుకోకముందే థర్డ్ వేవ్ అంటూ వార్తలు వస్తున్న ఈ నేపద్యంలో మరో ప్రమాదకరమైన వైరస్ ను గుర్తించారు నిపుణులు. భారత్ లో కరోనా విజృంభనాకు డెల్టా వేరియంటే కారణమని నిపుణులు పేర్కొన్నారు. ఈ క్రమంలో మరో ప్రమాదకరమైన వైరస్ ను గుర్తించారు.
పూణేలోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ నిర్వహించిన జీనోమ్ సీక్వెన్సింగ్ లో కరోనా వైరస్ బీ1.1.28.2 కొత్త వేరియంట్ ను గుర్తించారు శాత్త్రవేత్తలు. బ్రెజిల్ మరియు యూకే నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల నుంచి సేకరించిన నమూనాలను జన్యుక్రమాలను విశ్లేషించగా బీ 1.128.2 వేరియంట్ వెలుగులోకి వచ్చిందని తెలుస్తుంది.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం అభిమానులు, పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.…
టాలీవుడ్లో తన ప్రత్యేక శైలితో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు-నటుడు తరుణ్ భాస్కర్ మరోసారి వినూత్న ప్రమోషన్తో వార్తల్లో నిలిచారు. కొత్త…
కేరళ రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. త్రిస్సూర్ జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ప్రాణనష్టం కలిగించింది.…
హైదరాబాద్ నగరంలో మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసిన ఒక వ్యక్తి, గంజాయి అలవాటుతో విచిత్ర…
తెలుగు సినీ పరిశ్రమలో తన ప్రత్యేక నటనతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు అజయ్ ఘోష్, ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా…
పూర్తి వార్తా కథనం సినీ రంగంలో వెలుగొందుతున్న ప్రతి నటుడి వెనుక ఒక కథ ఉంటుంది. బయటికి కనిపించే గ్లామర్…