కరోనా కట్టడికోసం కృష్ణపట్నంలో ఆయుర్వేద మందు పంపిణీ కొనసాగుతుందని ఆనందయ్య తెలిపారు. ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు మాత్రమే మందు అందిస్తున్నామని అందువల్ల ఇతర ప్రాంతాల వారు ఎవ్వరూ కృష్ణపట్నం రావొద్దని ఆయన సూచించారు.
అయితే మందు పంపిణీకి పలు ఆటంకాలు వస్తున్నాయని, అందువల్ల ఔషధ పంపిణీ సవ్యంగా సాగట్లేదన్నారు ఆనందయ్య. కాగా.. మందు పంపిణీకి సరిపడ వనరులు తమకు సమాకూరడం లేదని విద్యుత్ సౌకర్యంతో పాటూ మందు తయారీకి కావాల్సిన యంత్ర సామగ్రికూడా లేదని చెప్పారు. ఈ క్రమంలో ప్రభుత్వం నుంచి అనుమతులు ఇచ్చారు కానీ.. ఇప్పటి వరకు ఎటువంటి సహకారం అండలేదని ఆనందయ్య వ్యాఖ్యానించారు. ప్రభుత్వం సహకరిస్తే అన్ని ప్రాంతాల వారికీ కరోనా ఆయుర్వేద మందును అందిస్తామన్నారు.
మహారాష్ట్ర తీరప్రాంతంలో ఆధ్యాత్మిక ఉత్సాహం వెల్లివిరిసింది. పాల్ఘర్ జిల్లా పరిధిలోని దుర్వేస్ గ్రామం ఇటీవల భక్తి వాతావరణంతో కళకళలాడింది. బిఎపిఎస్…
వేసవి కాలం వచ్చేసరికి శరీరంపై పడే ఒత్తిడి గణనీయంగా పెరుగుతుంది. అధిక ఉష్ణోగ్రతలు, తేమ కలిసిన పరిస్థితుల్లో గుండె ఆరోగ్యంపై…
దేశవ్యాప్తంగా ఈ ఏడాది వేసవి తీవ్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు తూర్పు, మధ్య, ద్వీపకల్ప ప్రాంతాల్లో…
నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలామందికి సవాలుగా మారింది. జిమ్కి వెళ్లాలని అనుకున్నా సమయం లేకపోవడం, పని ఒత్తిడి…
వేసవి ఎండలు తీవ్రంగా పెరుగుతున్న కొద్దీ శరీరాన్ని చల్లబరచే సహజ ఆహారాలపై ప్రజల్లో ఆసక్తి పెరుగుతోంది. ఈ క్రమంలో సబ్జా…
కడప జిల్లాలో సంచలనం రేపిన ఓ హత్యాయత్నం కేసు తాజాగా వెలుగులోకి వచ్చింది. దాంపత్య కలహాలు తీవ్రరూపం దాల్చడంతో భర్తను…