కరోనా కట్టడికోసం కృష్ణపట్నంలో ఆయుర్వేద మందు పంపిణీ కొనసాగుతుందని ఆనందయ్య తెలిపారు. ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు మాత్రమే మందు అందిస్తున్నామని అందువల్ల ఇతర ప్రాంతాల వారు ఎవ్వరూ కృష్ణపట్నం రావొద్దని ఆయన సూచించారు.
అయితే మందు పంపిణీకి పలు ఆటంకాలు వస్తున్నాయని, అందువల్ల ఔషధ పంపిణీ సవ్యంగా సాగట్లేదన్నారు ఆనందయ్య. కాగా.. మందు పంపిణీకి సరిపడ వనరులు తమకు సమాకూరడం లేదని విద్యుత్ సౌకర్యంతో పాటూ మందు తయారీకి కావాల్సిన యంత్ర సామగ్రికూడా లేదని చెప్పారు. ఈ క్రమంలో ప్రభుత్వం నుంచి అనుమతులు ఇచ్చారు కానీ.. ఇప్పటి వరకు ఎటువంటి సహకారం అండలేదని ఆనందయ్య వ్యాఖ్యానించారు. ప్రభుత్వం సహకరిస్తే అన్ని ప్రాంతాల వారికీ కరోనా ఆయుర్వేద మందును అందిస్తామన్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…