బాలీవుడ్ లో ‘పెయింటర్ బాబు’ అనే హిందీ సినిమా ద్వారా పరిచయమై సినిమా రంగంలోకి అడుగుపెట్టింది మీనాక్షీ శేషాద్రి. ఈవిడ కూడా అతి తక్కువ టైమ్ లోనే బాలీవుడ్లో నెంబర్ వన్ హీరోయిన్ గా ఎదిగింది. ప్రముఖ బాలీవుడ్ హీరోలందరి సరసన హీరోయిన్ గా నటించారు.
ఇక ఆ తర్వాత ఈమె తెలుగులో కూడా నటించింది. టాలీవుడ్ లో ఈమె నటించిన ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ సినిమా ద్వారా మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ఆ తర్వాత ‘జీవన పోరాటం’ అనే సినిమాలో కూడా నటించింది. ఆపై చిరంజీవి హీరోగా కే.విశ్వనాథ్ దర్శకత్వంలో ఏడిద నాగేశ్వరరావు నిర్మించిన ‘ఆపద్బాంధవుడు’ సినిమాలో కూడా కధానాయికగా నటించి అందరినీ మెప్పించింది. ఈ సినిమా ఆశినంత విజయం అందుకోలేకపోయినా.. అందరికీ గుర్తుండిపోయే తెలుగు క్లాసిక్ సినిమాలో ఒకటిగా నిలిపోయింది.
అయితే మీనాక్షి టాలీవుడ్ లో చేసిన సినిమాలు తక్కువే అయినా.. బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మాత్రం నెంబర్ వన్ హీరోయిన్ గా ఎదిగింది. 1995లో హరీష్ మైసూర్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఇక పెళ్లి తరువాత సినిమాలకు దొరమై అమెరికాలో స్థిరపడింది. ప్రస్తుతం ఆమె ఓ డాన్స్ స్కూల్ నడుపుతూ అమెరికాలో జీవితాన్ని బిజీ బిజీగా గడిపేస్తోంది. మీనాక్షీ శేషాద్రికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. తాజగా మీనాక్షి లేటెస్ట్ ఫోటోలు నట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే వీటిన చూసిన తర్వాత అప్పుడు మనం చూసిన మీనాక్షి శేషాద్రీయేనా అనే అనుమానాలు రావడం సహజమే.
ఇటీవల కాలంలో జుట్టు రాలిపోవడం చాలా మందికి పెద్ద సమస్యగా మారింది. వాతావరణ మార్పులు, ఒత్తిడి, పోషకాహారం లోపం వంటి…
ఆంధ్రప్రదేశ్లోని ఆధ్యాత్మిక కేంద్రాలలో ఒకటైన అపరాజితా దేవి ఆలయం ఇటీవల భక్తుల దృష్టిని ఆకర్షిస్తోంది. విజయవాడలో ఉన్న ఈ ఆలయం…
భక్తి సంగీతానికి పునాది వేసిన మహానుభావులలో పురందరదాసు పేరు ప్రత్యేకంగా నిలుస్తుంది. కర్ణాటక సంగీతానికి “పితామహుడు”గా గుర్తింపు పొందిన ఆయన,…
మన వంటింట్లో సులభంగా దొరికే ధనియాలు కేవలం వంట రుచిని పెంచడానికే కాదు, ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా కీలక పాత్ర…
హిందూ సంప్రదాయాల్లో ప్రత్యేక స్థానం కలిగిన సీతా నవమి పండుగను దేశవ్యాప్తంగా భక్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ రోజు సీతాదేవి…
వేసవి కాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో శరీరం త్వరగా అలసటకు గురవుతుంది. ఈ సమయంలో కేవలం చల్లని పానీయాలు తాగడం సరిపోదు.…