ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకుంది. ఈ నేపధ్యంలో బిల్లును రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంటున్నట్టు స్వయంగా అడ్వికేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. అయితే దీనిపై సిఎం జగన్ కాసేపట్లో అసెంబ్లీ లో ప్రకటన చేయనున్నట్టు తెలుస్తోంది.
అయితే మూడు రాజదానులపై ఏపీ ప్రభుత్వం వెనక్కి తగ్గిందా లేక ప్లాన్ మార్చిండా అనే విషయం ఇప్పుడు చర్చ జరుగుతుంది. అయితే దీనిపై వైసీపీ నేతలు గానీ, ప్రభుత్వం గానీ ఇప్పటి వరకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. అయితే ప్రస్తుతం అమరావతిపై హైకోర్టులో విచారణ సందర్బంగా మూడు రాజధానుల బిల్లు వెనక్కి తీసుకుంటున్నట్టు అడ్వికేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. అయితే దీనిపై సిఎం జగన్ కాసేపట్లో ప్రకటన చేయనున్నట్టు తెలుస్తోంది.
నేటి వేగవంతమైన జీవనశైలిలో నడుము నొప్పి ఒక సాధారణ సమస్యగా మారుతోంది. ముఖ్యంగా రోజంతా కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేసే…
నేటి పట్టణ జీవనశైలిలో డెంగీ ప్రమాదం కొత్త రూపం దాల్చుతోంది. ఒకప్పుడు మురుగు నీరు, చెత్త ప్రదేశాలు ప్రధాన కారణాలుగా…
సీనియర్ నటుడు రాజశేఖర్ తన సినీ ప్రయాణం, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో…
ఇంటి వంటల్లో రుచితో పాటు ఆరోగ్యం కూడా కలగాలంటే సీజనల్ కూరగాయలతో తయారయ్యే వంటకాలకు ప్రాధాన్యం ఇవ్వాలని పోషకాహార నిపుణులు…
ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో జగద్గురు ఆదిశంకరుల జయంతి ఉత్సవాలు మంగళవారం వైభవంగా నిర్వహించబడ్డాయి. వైశాఖ…
ప్రస్తుత జీవనశైలిలో ఆరోగ్య సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో సహజ పదార్థాలపై మళ్లీ దృష్టి పెడుతున్నారు చాలా మంది. మన వంటింట్లో…