భీమవరం : ఆంధ్ర సారస్వత పరిషత్ , ఆంధ్రప్రదేశ్ నిర్వహిస్తున్న అంతర్జాతీయ తెలుగు సంబరాలకు తెలుగు కవులు అందరూ తరలి రావాలని ఆంధ్ర ప్రదేశ్ పూర్వ శాసనసభాధిపతి శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ అన్నారు. శ్రీ బుద్ధప్రసాద్ గారిని కృష్ణా జిల్లా తెలుగు రచయితల స్స్వర్ణోత్సవ సభలలో కలసి ఆహ్వానించామని ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షులు డా. గజల్ శ్రీనివాస్ తెలిపారు.
2022 జనవరి 7,8 వ తేదీ లలో వెస్ట్ బెర్రీ హైస్కూల్ ప్రాంగణం, పెద అమిరం, భీమవరం లో జరిగే తెలుగు సంబరాలలో తప్పక పాల్గొంటానని శ్రీ బుద్ధప్రసాద్ అన్నారని డా. గజల్ శ్రీనివాస్ తెలిపారు.
శ్రీ బుద్ధప్రసాద్ గారిని కలసిన వారిలో ఉపాధ్యక్షులు సంబరాల ప్రధాన కార్యదర్శి శ్రీ రాయప్రోలు భగవాన్ , సభ్యులు శ్రీ లక్ష్మణ వర్మ, శ్రీ భట్టిప్రోలు శ్రీనివాస్, శ్రీ కొండేటి శివకుమార్ తదితరులు వున్నారు .
సోషల్ మీడియా శక్తి మరోసారి మానవత్వానికి నిదర్శనంగా నిలిచింది. ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న చిన్నారి పునర్వికకు దేశవ్యాప్తంగా వచ్చిన సహకారం,…
వాతావరణ మార్పులు మన ఆరోగ్యంపై నేరుగా ప్రభావం చూపుతాయని వైద్యులు చెబుతున్నారు. ఒక రోజు ఎండగా ఉండగా, మరుసటి రోజు…
40 ఏళ్ల వయస్సు దాటిన తర్వాత ఆరోగ్యంపై మరింత శ్రద్ధ అవసరమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ దశలో శరీరంలో…
మహిళా రిజర్వేషన్ అమలుకు సంబంధించిన డీలిమిటేషన్ అంశంపై రాజకీయ వాతావరణం మరింత వేడెక్కుతోంది. ఈ విషయంలో ఏపీ సీఎం ఎన్.…
అక్షయ తృతీయ సందర్భంగా కొనుగోళ్లు చేయడం శుభమనే నమ్మకం ప్రజల్లో బలంగా ఉంది. ముఖ్యంగా బంగారం, వెండి కొనడం ఆనవాయితీగా…
పిల్లల్లో ఆటిజం (Autism) సమస్యపై అవగాహన రోజురోజుకు పెరుగుతున్నప్పటికీ, చాలా మంది తల్లిదండ్రులు ప్రారంభ లక్షణాలను గుర్తించడంలో ఆలస్యం చేస్తున్నారు.…