భీమవరం : ఆంధ్ర సారస్వత పరిషత్ , ఆంధ్రప్రదేశ్ నిర్వహిస్తున్న అంతర్జాతీయ తెలుగు సంబరాలకు తెలుగు కవులు అందరూ తరలి రావాలని ఆంధ్ర ప్రదేశ్ పూర్వ శాసనసభాధిపతి శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ అన్నారు. శ్రీ బుద్ధప్రసాద్ గారిని కృష్ణా జిల్లా తెలుగు రచయితల స్స్వర్ణోత్సవ సభలలో కలసి ఆహ్వానించామని ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షులు డా. గజల్ శ్రీనివాస్ తెలిపారు.
2022 జనవరి 7,8 వ తేదీ లలో వెస్ట్ బెర్రీ హైస్కూల్ ప్రాంగణం, పెద అమిరం, భీమవరం లో జరిగే తెలుగు సంబరాలలో తప్పక పాల్గొంటానని శ్రీ బుద్ధప్రసాద్ అన్నారని డా. గజల్ శ్రీనివాస్ తెలిపారు.
శ్రీ బుద్ధప్రసాద్ గారిని కలసిన వారిలో ఉపాధ్యక్షులు సంబరాల ప్రధాన కార్యదర్శి శ్రీ రాయప్రోలు భగవాన్ , సభ్యులు శ్రీ లక్ష్మణ వర్మ, శ్రీ భట్టిప్రోలు శ్రీనివాస్, శ్రీ కొండేటి శివకుమార్ తదితరులు వున్నారు .
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…