తెలంగాణ రాష్ట్రంలో లాక్డౌన్ అమలులో ఉన్న నేపధ్యంలో సరిహద్దులు మరింత కఠినంగా అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం పోలీసుశాఖను ఆదేశించింది తెలంగాణ ప్రభుత్వం. ఈనేపధ్యంలో ఏపీ, తెలంగాణ సరిహద్దు వద్ద గందరగోళ వాతావరణం నెలకొంది. ముఖ్యంగా తెలంగాణలోని రామాపురం క్రాస్ రోడ్ చెక్ పోస్ట్ వద్ద సోదాలు చేస్తున్న పోలీసులు ఈ-పాస్ లేని వాహనాలకు అనుమతి నిరాకరిస్తున్నారు. ఈ-పాస్ ఉన్న వాహనాలకు మాత్రమే రాష్ట్రంలోకి అనుమతిస్తున్నారు.
ఈ నేపధ్యంలో బైలు, ఆటలను సైతం ఈ-పాస్ తప్పనిసరి అంటున్నారు పోలీసులు. లాక్డౌన్ సడలింపు ఉంటుందనే భావనతో ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వచ్చే వాహనాల సంఖ్య ఎక్కువగా ఉండటంతో సరిహద్దు వద్ద భారీగా వాహనాలు నిలిచిపోతున్నాయి. ఈపాస్ లేని వారిని వెనక్కి పంపిస్తున్న అధికారులు, మరోసారి ఈపాస్ లేకుండా వస్తే వాహనాన్ని సీజ్ చేస్తామని హెచ్చరిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…