తెలంగాణ రాష్ట్రంలో లాక్డౌన్ అమలులో ఉన్న నేపధ్యంలో సరిహద్దులు మరింత కఠినంగా అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం పోలీసుశాఖను ఆదేశించింది తెలంగాణ ప్రభుత్వం. ఈనేపధ్యంలో ఏపీ, తెలంగాణ సరిహద్దు వద్ద గందరగోళ వాతావరణం నెలకొంది. ముఖ్యంగా తెలంగాణలోని రామాపురం క్రాస్ రోడ్ చెక్ పోస్ట్ వద్ద సోదాలు చేస్తున్న పోలీసులు ఈ-పాస్ లేని వాహనాలకు అనుమతి నిరాకరిస్తున్నారు. ఈ-పాస్ ఉన్న వాహనాలకు మాత్రమే రాష్ట్రంలోకి అనుమతిస్తున్నారు.
ఈ నేపధ్యంలో బైలు, ఆటలను సైతం ఈ-పాస్ తప్పనిసరి అంటున్నారు పోలీసులు. లాక్డౌన్ సడలింపు ఉంటుందనే భావనతో ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వచ్చే వాహనాల సంఖ్య ఎక్కువగా ఉండటంతో సరిహద్దు వద్ద భారీగా వాహనాలు నిలిచిపోతున్నాయి. ఈపాస్ లేని వారిని వెనక్కి పంపిస్తున్న అధికారులు, మరోసారి ఈపాస్ లేకుండా వస్తే వాహనాన్ని సీజ్ చేస్తామని హెచ్చరిస్తున్నారు.
కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన కుటుంబాల్లో పెరుగుతున్న అసహనం ఎంత ప్రమాదకరంగా మారుతుందో మరోసారి…
సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తన కొత్త పాడ్కాస్ట్లో మరోసారి తనదైన స్టైల్లో ఆలోచింపజేసే విషయాలను ప్రస్తావించారు. ‘సైన్స్ అండ్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ లగ్జరీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మరోసారి రుజువైంది. ఇప్పటికే…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులో ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస…
తెలుగు సినీ పరిశ్రమపై ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడే నటుడు జేడీ చక్రవర్తి తాజాగా మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.…
సినిమా రంగంలో నటీనటుల కష్టాలు, అంకితభావం గురించి తరచూ వినిపిస్తుంటుంది. అయితే కొంతమంది స్టార్ హీరోయిన్లు తమ పనిపై చూపించే…