కరోనా ఉదృతి నేపధ్యంలో సెలెబ్రిటీలు తమ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. ఆపదలో ఉన్నవారికి సహాయం చెస్తూ ఈ కష్టకాలంలో ప్రజలకు అండగా నిలుస్తున్నారు. సోనూసూద్, నిఖిల్ తో పాటు మెగాస్టార్ చిరంజీవి కూడా ఎవరైనా ఆపదలో ఉన్నారని తెలిస్తే చాలు వెంటనే స్పందిస్తూ వారికి తగిన సహాయం చేస్తున్నారు. ఈ లిస్టు లో తాజగా కమిడియన్ ఆలి కూడా చేరారు.
లాక్ డౌన్ కారణంగా తెలుగు సినిమా పరిశ్రమలోని షూటింగ్స్ నిలిచిపోవడంతో పరిశ్రమ మీద ఆధారపడిన సభ్యులు అందరూ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ సందర్బంగా తెలుగు సినిమా ఉమెన్ ప్రొడక్షన్ యునియన్ కు సంబంధించిన 130 మంది మహిళలకు నిత్యావసర సరుకులు సాయంగా అందజేశారు ఆలీ దంపతులు. ఈ సందర్బంగా అలీ మాట్లాడుతో మాకన్నా ముందే సెట్ లో ఉండే లేడీస్ మేము తినే ప్లేట్స్, కప్స్ శుబ్రం చేస్తూ ఉంటారు. ప్రస్తుతం లాక్ డౌన్ వల్ల వారు ఇబ్బందులలో ఉన్నారనే విషయం తెలుసుకుని 2 లక్షల రూపయిలతో సహాయం చేయాలనీ నిర్ణయించుకున్నా అని అలీ చెప్పారు.
ఇటీవల కాలంలో జుట్టు రాలిపోవడం చాలా మందికి పెద్ద సమస్యగా మారింది. వాతావరణ మార్పులు, ఒత్తిడి, పోషకాహారం లోపం వంటి…
ఆంధ్రప్రదేశ్లోని ఆధ్యాత్మిక కేంద్రాలలో ఒకటైన అపరాజితా దేవి ఆలయం ఇటీవల భక్తుల దృష్టిని ఆకర్షిస్తోంది. విజయవాడలో ఉన్న ఈ ఆలయం…
భక్తి సంగీతానికి పునాది వేసిన మహానుభావులలో పురందరదాసు పేరు ప్రత్యేకంగా నిలుస్తుంది. కర్ణాటక సంగీతానికి “పితామహుడు”గా గుర్తింపు పొందిన ఆయన,…
మన వంటింట్లో సులభంగా దొరికే ధనియాలు కేవలం వంట రుచిని పెంచడానికే కాదు, ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా కీలక పాత్ర…
హిందూ సంప్రదాయాల్లో ప్రత్యేక స్థానం కలిగిన సీతా నవమి పండుగను దేశవ్యాప్తంగా భక్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ రోజు సీతాదేవి…
వేసవి కాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో శరీరం త్వరగా అలసటకు గురవుతుంది. ఈ సమయంలో కేవలం చల్లని పానీయాలు తాగడం సరిపోదు.…