కరోనా ఉదృతి నేపధ్యంలో సెలెబ్రిటీలు తమ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. ఆపదలో ఉన్నవారికి సహాయం చెస్తూ ఈ కష్టకాలంలో ప్రజలకు అండగా నిలుస్తున్నారు. సోనూసూద్, నిఖిల్ తో పాటు మెగాస్టార్ చిరంజీవి కూడా ఎవరైనా ఆపదలో ఉన్నారని తెలిస్తే చాలు వెంటనే స్పందిస్తూ వారికి తగిన సహాయం చేస్తున్నారు. ఈ లిస్టు లో తాజగా కమిడియన్ ఆలి కూడా చేరారు.
లాక్ డౌన్ కారణంగా తెలుగు సినిమా పరిశ్రమలోని షూటింగ్స్ నిలిచిపోవడంతో పరిశ్రమ మీద ఆధారపడిన సభ్యులు అందరూ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ సందర్బంగా తెలుగు సినిమా ఉమెన్ ప్రొడక్షన్ యునియన్ కు సంబంధించిన 130 మంది మహిళలకు నిత్యావసర సరుకులు సాయంగా అందజేశారు ఆలీ దంపతులు. ఈ సందర్బంగా అలీ మాట్లాడుతో మాకన్నా ముందే సెట్ లో ఉండే లేడీస్ మేము తినే ప్లేట్స్, కప్స్ శుబ్రం చేస్తూ ఉంటారు. ప్రస్తుతం లాక్ డౌన్ వల్ల వారు ఇబ్బందులలో ఉన్నారనే విషయం తెలుసుకుని 2 లక్షల రూపయిలతో సహాయం చేయాలనీ నిర్ణయించుకున్నా అని అలీ చెప్పారు.
ఆంధ్రప్రదేశ్లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…