APSRTC : ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, బస్సుల సౌలభ్యంపై నేడు సీఎం చంద్రబాబు నాయుడు చర్చించనున్నారు. దీంతో పాటు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, బస్సుల సౌలభ్యంపై అధ్యయనం చేసేందుకు యోచిస్తున్నారు. దీనిపై ఈరోజు చర్చ కొనసాగనుంది.. ఈ నేపథ్యంలో ఆగస్టు 15వ తేదీ నుండి ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని అందించే అవకాశం ఉంది.
మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి నెలకు రూ.250 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. మహిళలకు ఉచిత బస్సుల అమలు కోసం ప్రభుత్వం ప్రతి నెలా 25% వరకు నిధులను వ్యాపార సంస్థలకు కేటాయించాలి. ఆర్టీసీకి ప్రతి నెలా మరో రూ.125 కోట్లు ప్రభుత్వం తిరిగి చెల్లించాల్సి ఉంటుందని చంద్రబాబు అంచనా వేస్తున్నారు.
మన రోజువారీ ఆహారంలో అరటిపండ్లు తప్పనిసరి భాగం. తక్కువ ధరలో లభించే ఈ పండు శరీరానికి తక్షణ శక్తిని అందించడంలో…
విశాఖపట్నంలో యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నగరాన్ని కలవరపరిచింది. పుట్టినరోజు వేడుకలో స్నేహితుల మధ్య జరిగిన గొడవ ఈ విషాదానికి…
ఈ రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారిపోయింది. అయితే ఈ అలవాటు కొన్నిసార్లు అనుకోని ఆరోగ్య సమస్యలకు…
తెలుగు సినీ పరిశ్రమలో మరో వారసుడు అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. సూపర్స్టార్ కృష్ణ కుటుంబం నుంచి కొత్త హీరోగా ఘట్టమనేని జయకృష్ణ…
‘కుంభమేళా వైరల్ స్టార్’గా గుర్తింపు పొందిన మోనాలిసా భోస్లే వివాదం కొత్త మలుపు తిరిగింది. తనను బలవంతంగా స్వగ్రామానికి తీసుకెళ్లే…
ఇంటి ముందు చెట్లు నాటుకోవడం చాలా మందికి ఇష్టమైన అలవాటు. పూల మొక్కలు, పచ్చదనం, నీడ కోసం చెట్లు పెంచడం…