బొప్పాయి పండు తినటానికి రుచిగా ఉండటమే కాకుండా బొప్పాయి పండు తినడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. బొప్పాయి పండును తినేటప్పుడు దానిలోని విత్తనాలను తీసేస్తూ ఉంటారు.ఇలా విత్తనాలను పడటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను మనం కోల్పోతున్నాము. మనం పడేసి బొప్పాయి విత్తనాలలో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలిస్తే షాక్ అవుతారు.
బొప్పాయి గింజలు ఎందుకు పనికి రావని అంటారు. కానీ బొప్పాయి గింజలలో ఉండే పోషక పదార్థాలు గురించి చాలామందికి తెలియదు. బొప్పాయి గింజలను ఎండబెట్టి వాటిని పొడి చేసుకుని నీటిలో కలుపుకొని తాగడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి.
బొప్పాయి గింజలలో యాంటీఆక్సిడెంట్స్ మరియు విటమిన్- సి సమృద్ధిగా ఉంటుంది. మన శరీరంలో రక్త ప్రసరణ బాగా జరిగి గుండె సంబంధిత వ్యాధులు నయం చేయటానికి బొప్పాయి పండు గింజలు బాగా ఉపయోగపడతాయి. రక్తపోటు వ్యాధితో
బాధపడేవారు బొప్పాయి గింజలు పొడి తాగటం వల్ల బ్లడ్ ప్రెజర్ ను అదుపులో ఉంచుతుంది.
బొప్పాయి పండు ప్రతిరోజు తినటం వలన మన శరీర కాంతి పెరుగుతుంది. చాలా రకాల బ్యూటీ ప్రొడక్ట్ లో బొప్పాయి పండును ఉపయోగిస్తారు. అలాగే బొప్పాయి విత్తనాలు కూడా చర్మకాంతి పెరగటానికి ఉపయోగపడతాయి. అధిక బరువు సమస్యతో బాధపడేవారు బొప్పాయి గింజలను ఉపయోగించడం వల్ల వారి సమస్య అదుపు చేయవచ్చు.
తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…
నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…
సినీ పరిశ్రమలో కనిపించే మెరుపులు, గ్లామర్ వెనుక ఎన్నో సంవత్సరాల కష్టం దాగి ఉంటుందని ప్రముఖ నటి Mrunal Thakur…
భారత్–పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో మరోసారి సంచలన చర్చకు తెరలేచింది. ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో భారత్ పాకిస్తాన్లోని కీలక అణు…
భారత్–పాకిస్థాన్ మధ్య నీటి అంశం మరోసారి వార్తల్లోకి వచ్చింది. పాకిస్థాన్కు ప్రవహిస్తున్న రావి నది మిగులు జలాలను ఇకపై పూర్తిగా…
భారతీయ వ్యాపార రంగంలో ప్రముఖ కుటుంబానికి చెందిన అనంత్ అంబానీ మరోసారి తన దాతృత్వంతో వార్తల్లో నిలిచారు. గుజరాత్ రాష్ట్రంలోని…