Ashu Reddy: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు, మరికొందరికి వీరాభిమానులుగా ఉంటారు. ఇండస్ట్రీలో తిరుగులేని ఫాలోయింగ్ ను సంపాదించుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు అయితే అభిమానులు ఎంతోమంది. ఇండస్ట్రీ బయటే కాదు, ఈయనకు ఇండస్ట్రీలో కూడా చాలామంది అభిమానులు ఉన్నారు. ఇలాంటి అభిమానుల్లో హీరో నితిన్ పేరు ముందుగా చెప్పుకోవాలి. అయితే లేడీ ఫ్యాన్స్ విషయానికి వస్తే అషూ రెడ్డి తన అభిమానాన్ని భిన్నంగా చాటుకోవడం తెలిసిందే.
జూనియర్ సమంతగా తెలుగు ఇండస్ట్రీలోకి అషూ రెడ్డి అడుగు పెట్టి.. అవకాశాలు పెద్దగా రాకపోవడంతో టీవీ వైపు వెళ్లింది. అక్కడ కూడా అడపాదడపా షోలు చేసినా పెద్దగా వర్కవుట్ మాత్రం కాలేదు. అయితే అమ్మడు సోషల్ మీడియాలో మాత్రం రెచ్చిపోతూ ఉంటుంది. ఆ మధ్యన తన అభిమాన హీరో పవన్ కళ్యాణ్ ట్యాటూని సీక్రెట్ ప్లేస్ లో వేసుకొని అందరికీ షాకిచ్చింది.
సీక్రెట్ ప్లేస్ లో వేసుకున్న ఆ ట్యాటూని చూపిస్తూ అషూరెడ్డి సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టడం అప్పట్లో సంచలనం రేపింది. అయితే ఆమె మరోసారి ఆ ట్యాటూను చూపించడంతో పాటు బ్లాక్ కలర్ బ్రాతో హాట్ గా పోజులిస్తూ దిగిన ఫోటోలను షేర్ చేసి కుర్రాళ్లకు హీట్ పుట్టిస్తోంది. స్విమ్మింగ్ పూల్ లో అమ్మడు అందంగా దిగిన ఫోటోలను చూసిన కుర్రాళ్లు అరె వాహ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
తన అందాలు ఏ హీరోయిన్ కి తక్కువ కాదనేలా అషూరెడ్డి ఫోటోలు పెట్టగా.. అవకాశాలు లేకపోవడంతోనే ఇలా స్కిన్ షో చేసి అమ్మడు అవకాశాలు రాబట్టుకోవాలని ఆలోచిస్తున్నట్లు కామెంట్లు వినిపిస్తున్నాయి. మొత్తానికి అమ్మడు హాట్ అందాలను కుర్రకారుకు ఫ్రీగా వడ్డించగా.. వాటిని ఎంజాయ్ చేస్తూ కుర్రాళ్లు పండగ చేసుకుంటున్నారు.
విశాఖపట్నంలో యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నగరాన్ని కలవరపరిచింది. పుట్టినరోజు వేడుకలో స్నేహితుల మధ్య జరిగిన గొడవ ఈ విషాదానికి…
ఈ రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారిపోయింది. అయితే ఈ అలవాటు కొన్నిసార్లు అనుకోని ఆరోగ్య సమస్యలకు…
తెలుగు సినీ పరిశ్రమలో మరో వారసుడు అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. సూపర్స్టార్ కృష్ణ కుటుంబం నుంచి కొత్త హీరోగా ఘట్టమనేని జయకృష్ణ…
‘కుంభమేళా వైరల్ స్టార్’గా గుర్తింపు పొందిన మోనాలిసా భోస్లే వివాదం కొత్త మలుపు తిరిగింది. తనను బలవంతంగా స్వగ్రామానికి తీసుకెళ్లే…
ఇంటి ముందు చెట్లు నాటుకోవడం చాలా మందికి ఇష్టమైన అలవాటు. పూల మొక్కలు, పచ్చదనం, నీడ కోసం చెట్లు పెంచడం…
భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో గొప్ప స్థానం సంపాదించిన మహానుభావుల్లో రామానుజాచార్యులు, ఆది శంకరాచార్యులు ప్రముఖులు. వేదాంత తత్వాన్ని ప్రజలకు సులభంగా…