కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తుంది. ఎప్పటికప్పుడు రంగులు మారుస్తూ రోజుకో విధంగా మనిషి శరీరంపై దాడి చేస్తుంది. అందులో కొందరికి లక్షణాలు చూపిస్తే.. మరి కొందరు ఎటువంటి లక్షణాలు లేకుండానే ఈ వైరస్ బారిన పడుతున్నారు. అయతే తాజగా లక్షణాలు లేకుండా కరోనా పాజిటివ్ వచ్చిన వారిలో ఐదోవంతు మంది దీర్ఘకాల కరోనాతో బాధపడుతున్నట్లు తాజా పరిశోధనలో వెల్లడైంది..
గత కొద్దిరోజులుగా ఈ విషయంపై పలు పరిశోధనలు చేస్తున్నారు అమెరికాకు చెందిన ఫెయిర్ హెల్త్ ఇన్స్యూరెన్స్ కంపనీ. ఈ నేపధ్యంలో గత ఏడాది ఫిబ్రవరి నుంచి ఈ ఏడాది వరకు నమోదైన కరోనా కేసులను విశ్లేషించారు. ఈ క్రమంలో లక్షణాలు లేకుండా ఉన్న కరోనా బాధితుల్లో దీర్ఘకాల కరోనాను గుర్తించినట్లు వారు తెలిపారు. ఇక కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయిన నాలుగువారాల తర్వాత కూడా అటువంటి లక్షణాలు తగ్గకపోతే దాన్ని దీర్ఘకాల కరోనా అంటారు. అయితే వీటిలో ప్రధానంగా ఒంటి నొప్పులు, శ్వాస సంబంధ సమస్యలు, అధిక కొవ్వు, అధిక రక్తపోటు ఉన్నాయి. దీర్ఘకాల కొవిడ్ను గుర్తించిన బాధితుల్లో ఎక్కువ శాతం మహిళలే ఉన్నారని పరిశోధకులు చెబుతున్నారు.
తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఊరటనిచ్చే నిర్ణయం వెలువడింది. తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు…
టాలీవుడ్లో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందిన రిచా గంగోపాధ్యాయ్ సినీ ప్రయాణం ఇప్పటికీ ఆసక్తికర చర్చగా నిలుస్తోంది.…
టాలీవుడ్లో క్లాసిక్గా నిలిచిన ‘శివ’ సినిమా గురించి మరో ఆసక్తికర విషయాన్ని నటుడు జేడీ చక్రవర్తి వెల్లడించారు. ప్రస్తుతం తన…
తెలంగాణలోని గద్వాల జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలకు దారి తీసింది. బాల్య వివాహాన్ని అడ్డుకోవడానికి…
కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా విడుదలకు ముందు నుంచే సినీ వర్గాల్లో భారీ చర్చకు దారి…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసే పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్కు దూరమైన కల్వకుంట్ల కవిత, తన రాజకీయ ప్రయాణాన్ని…