General News

ఆర్బీఐ కొత్త రూల్స్.. ఏటీఎంలో డబ్బు లేకపోయిన.. కట్ చేసిన మనీ 7 రోజుల్లో రాకపోయిన.. ఇకపై..

చాలా మందికి డబ్బులు తీసుకుందామని ఏటీఎం సెంటర్ల వద్దకు వెళితే ‘నో మనీ’ అని చూపిస్తుంటుంది. చాలా ఏటీఎంల వద్ద అందరికి ఇలాంటి అనుభవం ఎదరవుతుంటుంది. ఈ విషయంపై రిజర్వ్ బ్యాంక్ దృష్టి సాధించింది. ఏటీఎం సెంటర్‌లో డబ్బుల లేమి వినియోగదారుల తప్పు కాదని, బ్యాంకర్ల తప్పు అని అభిప్రాయపడింది. దీంతో రిజర్వ్ బ్యాంకు పలు సూచనలు జారీ చేసింది. ఏ ఏటీఎం సెంటర్‌లోనైనా డబ్బులు లేకపోతే సంబంధిత బ్యాంకుకు జరిమానా విధించబడుతుందని ఆర్బీఐ స్పష్టం చేసింది.

ఈ నిబంధన అక్టోబర్ 1వ అమల్లోకి రానుంది. ఏటీఎం మెషీన్లు పనిచేయకపోయినా, వాటిల్లో నో క్యాష్ అని కనిపించిన దాన్ని తీవ్రంగా పరిగణించబడిజరిమానలు విధిస్తామని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఏటీఎం నుంచి డబ్బు విత్‌డ్రా చేయకుండానే ఖాతా డబ్బులు కట్ చేయడంపై కూడా ఆర్బీఐ సమీక్షించింది. కట్ చేసిన అమౌంట్‌ను 7 రోజుల్లోగా 7 రోజుల్లోగా తిరిగి వినియోదారుడి ఖాతకు జమా కాకపోతే.. సదరు కస్టమర్‌కు బ్యాంక్ ప్రతీ రోజూ రూ. 100 పరిహారం చెల్లించాల్సి ఉంటుంది.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

అమావాస్య ప్రభావమా?.. స్కూల్ రీఓపెన్ రోజున క్లాస్‌లో ఒక్క విద్యార్థినే!

వేసవి సెలవుల సందడి ముగిసింది. దాదాపు రెండు నెలల విరామం తర్వాత రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు మళ్లీ విద్యార్థులతో కళకళలాడాల్సిన రోజు…

1 hour ago

ఈదురుగాలులు, పిడుగులతో భారీ వర్షాలు..మరో 4 రోజులు కుండపోతకు రెడ్ అలర్ట్!

తెలంగాణలో వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. గత కొద్ది రోజులుగా ఎండలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు వర్షాలు కొంత ఉపశమనం…

2 hours ago

సర్కార్ ఎక్స్‌ప్రెస్‌లో అర్ధరాత్రి దొంగల కలకలం..వెంటాడిన రైల్వే పోలీసులు..

అర్ధరాత్రి వేళ పరుగులు తీస్తున్న ఎక్స్‌ప్రెస్ రైలులో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. నిద్రలో ఉన్న ప్రయాణికులు ఏం జరుగుతోందో అర్థం…

2 hours ago

విద్యార్థులకు బూట్లకు బదులు చెప్పులా? కర్ణాటక ప్రభుత్వం కొత్త ఆలోచన..

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల ఆరోగ్యం, సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని కర్ణాటక ప్రభుత్వం కీలక మార్పుల దిశగా ఆలోచిస్తోంది. ఇప్పటివరకు…

2 hours ago

మరిన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు..మూడు రోజుల పాటు వర్షాల హెచ్చరిక.!

ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…

2 days ago

విజయ్-సంగీత కలిసి ఉంటున్నారా? కోలీవుడ్‌లో కొత్త చర్చ..

తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…

2 days ago