అమరావతి రైతుల ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే… అయితే ఆదివారం సాయంత్రం అమరలింగేశ్వర స్వామి వేడుకలు ఉండడంతో అమరావతిలోని అమరలింగేశ్వర స్వామి మొక్కులు తీర్చుకోడానికి గుడికి వెళ్తున్న రైతు కాలిపై బాపట్ల ఎంపీ నందిగం సురేష్ కాన్వాయ్ లోని కారు దూసుకెళ్లింది. అదే సమయంలో అమరలింగేస్వర స్వామి రధోత్సవ వేడుకకు హాజరయ్యేందుకు వెళ్తున్నారు కొందరు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు. ఈ క్రమంలోనే ఎంపీ సురేష్ కూడా తన కాన్వాయ్ తో వెళుతున్నారు.
అదే సమయంలో వెలగపూడి, తుళ్లూరుకు చెందిన కొందరు రైతులు రధోత్సవంలో పాల్గొనేందుకు వెళ్తున్నారు. అయితే ఆలయానికి కొద్దిదూరంలో వారిని పోలీసులు అడ్డుకున్నారు. ట్రాఫిక్ ఎక్కువగా ఉండటంతో నడిచి వెళ్ళమని చెప్పారు. దేనితో వారు ర్యాలీగా వెళ్తున్నారు. ఆసమయంలో అటుగా వచ్చిన వైసీపీ ఎంపీ నందిగం సురేష్ కారు.. ఎదురుగా ఆర్టీసీ బస్సు రావడంతో.. బస్సు తగ్గించే క్రమంలో రైతు కాలిపై ఎక్కింది… రైతు కాలికి తీవ్ర గాయం అవ్వడంతో తోటి రైతులంతా కలిసి హుటాహుటీన ఆసుపత్రి కి తీసుకెళ్లారు. కాలిపై కారు ఎక్కినా కూడా ఎంపీ సురేష్ కనీసం కారు ఆపకుండా వెళ్లిపోయారని మిగిలిన రైతులు మండిపడుతున్నారు..
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…