Bigg Boss 6: తెలుగులో ఎన్నో అంచనాల మధ్య బిగ్ బాస్ సీజన్ 6 అట్టహాసంగా ప్రారంభమైంది. గత సీజన్లు ఎంతో ఆదరణను సొంతం చేసుకోవడంతో ఈ సీజన్ ను అందరినీ అలరిస్తుందని భావించారు. కానీ ప్రారంభం నుండి బిగ్ బాస్ ఉసూరుమనిపించింది. బిగ్ బాస్ సీజన్ 6లో పరిచయం ఉన్న ఫేమస్ పర్సనాలిటీలు పెద్దగా లేకపోవడం, బిగ్ బాస్ కంటెస్టెంట్లు పెద్దగా ఆకట్టుకోకపోవడంతో.. షో యావరేజ్ గా సాగుతోంది.
అయితే తాజాగా బిగ్ బాస్ మీద వరుస వివాదాలు సాగుతున్నాయి. బిగ్ బాస్ లో ప్రెగ్నెన్సీ టెస్టులు నడుస్తున్నాయంటూ ఆ మధ్యన హైకోర్టులో ఏకంగా పిటిషన్ కూడా పడింది. అదో బ్రోతల్ హౌజ్ అంటూ బిగ్ బాస్ హౌజ్ గురించి సీపీఐ నారాయరణ అప్పట్లో కామెంట్ కూడా చేశారు. ఇలాంటి విమర్శలకు మరింత ఊతమిస్తూ.. బిగ్ బాస్ లో అశ్లీలత ఎక్కువైంది.
బిగ్ బాస్ షోకి పెద్దగా ఆదరణ లభించకపోవడంతో.. అశ్లీతతో ఆటను రక్తికట్టించాలనే భావనలో ఉన్నారేమో అనే అనుమానాలు కలుగుతున్నాయి. బిగ్ బాస్ లో కంటెస్టెంట్లు ఉన్న వాళ్లు జంటలుగా మారి.. సరసాలాడుతున్నారు. తమలోని రసికత్వాన్ని బయటకు తెచ్చి జనాల్లో కోపాన్ని తెప్పిస్తున్నారు. తాజాగా బిగ్ బాస్ హౌజ్ లో ఇనయ-ఆర్జే సూర్యల మధ్య సరసాలు హీటెక్కిస్తున్నాయి.స
బిగ్ బాస్ లో జరుగుతున్న విషయాల గురించి చెప్పాలంటూ ఫైమాకు టాస్క్ రాగా.. ఆమె ఆర్జే సూర్య-ఇనయల మధ్య జరుగుతున్న తంతు గురించి అంతా వివరించింది. సందు దొరికితే ఇద్దరూ రెచ్చిపోతున్నారంటూ వెల్లడించింది. ఇక ఈ విషయం మీద సమాచారం తెలుసుకున్న అక్కినేని నాగార్జున ఇనయకు గట్టిగా క్లాస్ పీకాడు. ఇనయకు గేం మీద కన్నా మనుషులు మీద దృష్టి ఎక్కువైందంటూ గట్టిగానే కామెంట్ చేశాడు. మరి నాగార్జున వార్నింగ్ తోనైనా ఇనయ-సూర్యలు మారతారా? బిగ్ బాస్ హౌజ్ లో సరసాలు తగ్గుతాయా? అనేది తేలాల్సి ఉంది.
ఒకప్పుడు టాలీవుడ్లో టాప్ హీరోయిన్గా వెలుగొందిన రాశి, ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తన సెకండ్ ఇన్నింగ్స్ను బిజీగా కొనసాగిస్తున్నారు. తాజాగా…
తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని ఆసక్తికర సంఘటనలు కాలానుగుణంగా మళ్లీ వెలుగులోకి వస్తుంటాయి. అలాంటి ఓ అరుదైన విషయం తాజాగా…
టాలీవుడ్లో క్లాసిక్గా నిలిచిన సుస్వాగతం సినిమా వెనుక ఆసక్తికరమైన విషయం తాజాగా మళ్లీ చర్చకు వచ్చింది. ఈ చిత్రంలో హీరోగా…
ప్రస్తుతం మార్కెట్లో కల్తీ ఆహారంపై పెరుగుతున్న ఆందోళన మధ్య, పాలు కూడా భద్రత పరంగా చర్చకు వస్తున్నాయి. పిల్లల నుంచి…
ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్ అద్భుతంగా రాణిస్తున్నప్పటికీ, ఆ జట్టు సహ యజమాని ప్రీతి జింటా స్టేడియంలో కనిపించకపోవడం అభిమానుల్లో…
ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధి చెందిన శ్రీకాళహస్తీశ్వరాలయంలో రాహుకేతు దోష నివారణ పూజల విషయంలో దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. తక్కువ ధరలో…