Bigg Boss 7: బుల్లితెరపై ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నటువంటి అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమానికి ఎంతో మంచి ఆదరణ ఉంది. ఇక తెలుగులో ఈ కార్యక్రమం ఏడవ సీజన్ ప్రసారం కావడానికి సిద్ధమవుతుంది. ఇక ఈ కార్యక్రమం త్వరలోనే ప్రసారం కానున్న నేపథ్యంలో ఈ కార్యక్రమానికి సంబంధించిన అప్డేట్స్ విడుదల చేస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.
ఈ క్రమంలోనే బిగ్ బాస్ కార్యక్రమంలో భాగంగా పలువురు కంటెస్టెంట్లు పాల్గొనబోతున్నారంటూ కొందరి పేర్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.ఇలా ఈ సీజన్లో పాల్గొనబోయే కంటెస్టెంట్లలో కార్తీకదీపం విలన్ కూడా ఉన్నారంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతేకాకుండా బిగ్ బాస్ రివ్యూయర్ కూడా ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేస్తూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు.
ఇలా కార్తీకదీపం సీరియల్ లో మోనిత పాత్రలో నటించినటువంటి నటి శోభా శెట్టి ఈ సీరియల్ ద్వారా ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నారు.ఇలా ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి ఈమె ఈసారి తెలుగు బిగ్ బాస్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొనబోతుందని తెలుస్తోంది.
ఇక ఈ కార్యక్రమంలో పాల్గొనడం కోసం శోభ శెట్టి భారీగానే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తోంది.ఈమె ఒక వారం రోజులపాటు హౌస్ లో కొనసాగడం కోసం ఏకంగా 1.25 లక్ష రూపాయల రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుతం ఈమెకు సంబంధించిన ఈ న్యూస్ సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…