బిగ్ బాస్ రియాలిటీ షోలో విజేతగా నిలిచినటువంటి వారికి ప్రైస్ మనీ 50 లక్షల రూపాయలను అందిస్తారు అనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ సీజన్లో మాత్రం 50 లక్షల ప్రైస్ మనీతో పాటు 25 లక్షల విలువచేసే సువర్ణభూమి 300 చదరపు గజాల స్థలాన్ని కూడా ఇవ్వబోతున్నట్లు నాగార్జున ప్రకటించారు.
ఇక ఈ క్రమంలోనే బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ లో 50 లక్షల రూపాయకు గెలిస్తే ఎవరు ఏం చేస్తారని నాగార్జున అడిగారు. ఇలా నాగార్జున అడగడంతో హౌస్ లో ఉన్నటువంటి కంటెస్టెంట్ లు వారి అమ్మలకి ఇస్తామని ,మరికొందరు అప్పులు కడతామని, కొందరు నిర్మాణ సంస్థను ప్రారంభిస్తామని తెలిపారు.
కానీ బిగ్ బాస్ హౌస్ లోకి ట్రాన్స్ జెండర్ గా ఎంట్రీ ఇచ్చినటువంటి కంటెస్టెంట్ ప్రియాంక మాత్రం తను అమ్మను అవుతానని షాకింగ్ కామెంట్ చేశారు.తనకు చిన్నప్పటి నుంచి అమ్మ అని పిలిపించుకోవాలని కోరిక ఉందని అయితే ఎవరినైనా దత్తత తీసుకొని పెంచుకోవాలంటే తప్పనిసరిగా బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలని సూచించారని ప్రియాంక తెలిపారు.
ఈ క్రమంలోనే బిగ్ బాస్ షో లో 50 లక్షలు గెలిస్తే తన తల్లిదండ్రులకు ఇల్లు కట్టించి అనంతరం తను ఒక అమ్మాయిని దత్తత తీసుకొని తనకు అమ్మ అవుతానని ప్రియాంక తెలిపారు. ఇలా బిగ్ బాస్ ద్వారా తన కోరికను నెరవేర్చుకుంటానని ప్రియాంక తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…