Bigg Boss 7: బిగ్ బాస్ ఫైనల్ ఎపిసోడ్ కు మూడు వారాలు సమయం ఉన్న నేపథ్యంలో అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇకపోతే ఈ వారంలో భాగంగా అశ్విని శనివారం హౌస్ నుంచి బయటకు వచ్చేస్తారు. ఇక ఆదివారం కూడా మరొక కంటెస్టెంట్ హౌస్ నుంచి బయటకు రాబోతున్నారు అయితే శనివారం మాత్రం నాగార్జున హౌస్ మేట్లతో మాట్లాడుతూ వారికి తన స్టైల్ లోనే క్లాస్ పీకారు ముఖ్యంగా అమర్ దీప్ కు నాగార్జున లెఫ్ట్ రైట్ ఇచ్చారని చెప్పాలి.
కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా అమర్ దీప్ ఎంతో దీనంగా కెప్టెన్ అవ్వాలని కోరిక నాకుంది అంటూ ఏడ్చిన సంగతి మనకు తెలిసిందే అయితే చాలామంది అమర్ ఏడుపు పై బాధపడుతూ సింపతి చూపిగా మరి కొంతమంది ఇది అమర్ స్ట్రాటజీ అంటూ కూడా కామెంట్ చేశారు. అయితే తాజాగా నాగార్జున కూడా ఇదే విషయం గురించి మాట్లాడుతూ అమర్ దీప్ కి ఇచ్చి పడేసారు.
గతంలో పల్లవి ప్రశాంత్ కూడా ఇలాగే మాట్లాడితే నువ్వు సింపతి డ్రామాలు చేయకు అంటూ అమర్ తన పై ఫైర్ అయినా సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోని నాగార్జున గత వీడియోలన్నింటిని కూడా ప్లే చేస్తూ..ప్రశాంత్ ను సెంటిమెంట్ డ్రామాలు ఆడద్దంటూ చెప్పావ్.. ఇప్పుడు నువ్వు ఏడుస్తున్నావ్ అంటే నీది సెంటిమెంట్ డ్రామానా అని అడగ్గా నా వరకు వచ్చే వరకు ఆ బాధ నా వరకు వచ్చేవరకు తెలియడం లేదు సార్ అంటూ సమాధానం చెప్పారు.
నీ వరకు వస్తే అది బాధనా..
నీకొస్తే బాధ అవతలి వాళ్లకు వస్తే బాధా కాదా నీ ఫ్రెండ్స్ ఇద్దరూ ఏడొద్దని చెప్పారు.. అయినా ఏడుస్తూనే ఉన్నావ్ అని నాగ్ అనడంతో.. నా అనుకున్న మనుషులు నన్ను దెబ్బతీశారు అంటూ అమర్ మాట్లాడారు. అయితే శివాజీ అమర్ నాగార్జున మధ్య కొంత సేపు వాగ్వాదం చోటు చేసుకుంది. ఇలా ముగ్గురు మధ్య గొడవ జరుగుతూ ఉన్నప్పటికీ చివరికి అమర్ మా అమ్మ మీద ఒట్టు తన తల్లి పై ఒట్టు వేయడంతో నాగార్జున తనపై సీరియస్ అయ్యారు. నువ్వు గతంలో ఒకసారి ఇప్పుడు ఒకసారి మాట్లాడితే ప్రేక్షకులు కన్ఫ్యూస్ అవుతారని అది నీకే ప్రమాదం అంటూ నాగార్జున మరోసారి అమర్ ను హెచ్చరించారు.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…