ఆదివారం రాత్రి 9 గంటల 9 నిమిషాల పాటు దీపాలు, కొవ్వోతులు, మొబైల్ ఫ్లాష్ లైట్లు, టార్చి లైట్లు వెలిగించి ప్రపంచానికి భారతదేశ ఐక్యతను చాటుదామని ప్రధానమంత్రి మోడీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.. అయితే కొందరు ముందస్తుగా దీపావళి అని పొరబడి టపాసులు కాల్చారు. అంతకంటే బిన్నంగా ఆలోచించి అత్యుత్సాహం ప్రదర్శించారు ఉత్తరప్రదేశ్ లోని బీజీపీ మహిళా నాయకురాలు.
వివరాల్లోకి వెళితే… ఉత్తరప్రదేశ్ లోని బలరాంపూర్ జిల్లా బిజెపి పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు మంజు తివారీ తన సహచరులతో కలిసి దీపాలను వెలిగించడానికి బదులుగా తుపాకితో గాలిలో కాల్పులు జరిపారు. అంతేకాదు ఈ తతంగం అంతా వీడియో తీసి మరీ షోషల్ మీడియాలో పెట్టారు. ప్రసుతం ఈ వీడియో సోషల్ మీడియాలో యమా వివారాలు అవుతుంది. అయితే ఈ బీజేపీ మహిళా నేత తీరుపై నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…