Samantha: అబ్బాయిలు ఇకనైనా మారండి.. చైతూ అభిమానుల పై సమంత ఫైర్?
Samantha: సమంత నాగచైతన్య ఈ పేర్లు గత కొంత కాలం నుంచి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. వీరిద్దరూ ప్రేమించుకొని పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్నా వీరి గురించి నిత్యం ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ క్రమంలోనే నాగ చైతన్య రెండో పెళ్ళికి సిద్ధమయ్యాడు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. నాగచైతన్య గత కొంత కాలం నుంచి నటి శోభిత ధూళిపాళతో డేటింగ్ లో ఉన్నారని వార్తలు వస్తున్నాయి.
ఈ క్రమంలోనే ఈ వార్తలు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వార్తలపై అక్కినేని అభిమానులు స్పందిస్తూ సమంత ఒక వేశ్య అలాంటి దానికోసం మా వాడు దేవదాసులా వెయిట్ చేయాలా అంటూ కామెంట్లు చేశారు. అదేవిధంగా మరికొందరు నాగచైతన్య ఇమేజ్ డామేజ్ చేయడం కోసమే సమంత తన టీంతో కలిసి ఇలాంటి వార్తలను వైరల్ చేస్తున్నారు అంటూ సమంత పై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు.
ఇలా నాగచైతన్య పై సమంత ఉద్దేశపూర్వకంగానే ఇలా ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలపై సమంత స్పందిస్తూ నాగచైతన్య అభిమానులకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ… అమ్మాయిల గురించి పుకార్లు వస్తే అది నిజం.. అదే అబ్బాయిల గురించి ఇలాంటి వార్తలు వస్తే అది అమ్మాయే సృష్టించినట్లా? అబ్బాయిలు ఇకనైనా మారండి. మేము మూవ్ ఆన్ అయ్యాము. మీరు కూడా మీ పనులపై దృష్టి పెట్టి మీ కుటుంబం గురించి ఆలోచించండి అంటూ తన గురించి వస్తున్న రూమర్లపై స్పందించారు.
ఈ విధంగా తన గురించి చైతన్య అభిమానులు చేసిన ఈ వ్యాఖ్యలపై సమంత ఘాటుగా స్పందించిన గట్టి సమాధానం చెప్పారు. ఈ విధంగా సమంత తన గురించి ఇలాంటి కామెంట్స్ చేయడంతో పెద్ద ఎత్తున స్పందిస్తూ తన దైన శైలిలో సమాధానాలు చెబుతూ అందరి నోర్లు మూయిస్తుంది. ఈమె సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం యశోద, ఖుషి సినిమా షూటింగులతో బిజీగా ఉన్నారు. ఇక ఈమె నటించిన శాకుంతలం సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఎన్నో బ్లాక్బస్టర్ చిత్రాలు వచ్చినా, ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సినిమాల్లో ‘పసివాడి ప్రాణం’…
చూపు లేకపోయినా సంగీతంతో కోట్ల హృదయాలను గెలుచుకున్న గాయని వైకమ్ విజయలక్ష్మి జీవితం నిజంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. చిన్నప్పటి…
మహాభారతం భారతీయ ఇతిహాసాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన మహాగ్రంథంగా గుర్తింపు పొందింది. ధర్మం, అధర్మం మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం…
భారతీయ సంప్రదాయంలో రత్నాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అందులోనూ ముత్యాలు ఎప్పటినుంచో పవిత్రత, ప్రశాంతత, శుభానికి ప్రతీకగా భావించబడుతున్నాయి. తెల్లని…
వివాహం అనేది ఇద్దరి మనుషుల మధ్య బంధమే కాదు, వారి ఆలోచనలు, స్వభావాలు, జీవన విధానాల కలయిక కూడా. వేద…
హిందూ సాంప్రదాయంలో కొన్ని మొక్కలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంటుంది. వాటిలో పారిజాతం మొక్కకు ఎంతో విశిష్ట స్థానం ఉంది.…