తెలంగాణలో పదో తరగతి పరీక్షలను ప్రభుత్వం రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుతం. ఈ నేపథ్యంలో పరీక్షలు లేకుండానే నేరుగా విద్యార్థులందరినీ పాస్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఇంటర్నల్ గా వచ్చిన మార్కులు, అసెస్మెంట్ ఆధారంగా విద్యార్థులకు గ్రేడ్లు కేటాయించనున్నారు.
కాగా, తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తోంది. జిహెచ్ఎంసి పరిధితో పాటు ఇతర ప్రాంతాల్లోనూ కరోనా బాధితుల సంఖ్య భారీగా నమోదవుతుంది. ఈ మహమ్మారి విజృంభణ దృష్యా రాష్ట్రంలో పరీక్షలు నిర్వహించే పరిస్థితి ప్రస్తుతం కనిపించడం లేదు. ఈ కారణంగా విద్యార్థుల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలోని పదో తరగతి పరీక్షలను తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసింది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…