Bumber Offer: బంపర్ ఆఫర్..! రూ.75 వేల విలువ గల టీవీ కేవలం రూ.25 వేలు మాత్రమే.. !
Bumber Offer: ఫ్లిప్కార్ట్ తన ‘బిగ్ బచత్ ధమాల్’ సేల్ను నిర్వహిస్తోంది. ఈ సేల్ లో స్మార్ట్ టీవీలపై 70 శాతం వరకు డిస్కౌంట్ ను అందిస్తోంది. ముఖ్యంగా బచత్ ధమాల్ సేల్ లో Blaupunkt, Kodak మరియు Thomson, వీయూ వంటి టీవీలపై డీల్లను అందిస్తోంది .
రూ.75వేల విలువైన టీవీని రూ.25లకే అందిస్తున్నట్లు ప్రకటించింది. ఈ సేల్ ఫిబ్రవరి 3న ప్రారంభం కాగా.. నేటి(ఫిబ్రవరి 5)తో ముగియనున్నది. ఇక దీనిలో బ్యాంక్ డిస్కౌంట్లు మరియు నో-కాస్ట్ EMI ఎంపికలు అదనంగా లభిస్తున్నాయి.
టీవీలే కాకుండా.. ఈ సేల్ లో సేల్లో ల్యాప్టాప్ , మొబైల్ యాక్సెసరీలపై డీల్లు, ఆఫర్లు ఉన్నాయని తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలను ఫ్లిప్కార్ట్ తన సైట్లో ప్రత్యేక వెబ్పేజీని సృష్టించింది. వాటిలో పలు రకాల ఆఫర్లను పొందుపర్చింది.
అతి తక్కువ ధరల్లో ప్రతీ ఒక్కరికీ అందుబాటులో ఉంటే కంపెనీ వీయూ(VU). దీనిలో 55 అంగులాల టీవీని కేవలం రూ.25వేలకే అందించనుంది. ప్రస్తతుం 55 అంగుళాల స్మార్ట్ టీవీ అల్ట్రా హెచ్డీ ఎల్ఈడీ స్మార్ట్ ఆండ్రాయిడ్ రూ.75 వేలు ఉండగా.. ఈ ఆఫర్లో దానిని రూ.25వేలకు ఇవ్వనుంది. అంటే కంపెనీ దాదాపు 49 శాతం డిస్కౌంట్ ను అందిందిచింది. అంటే రూ.రూ.37,999 ఉండగా దీనిపై యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్తో అదనంగా 5 శాతం క్యాష్ బ్యాక్ ను ప్రకటించింది. అంటే దీనిలో మరో రూ.1900 తగ్గుతుంది. ఇక హెచ్డీ ఎల్ఈడీ టీవీని ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద రూ.11,000 వరకు ఆదా చేసుకోవచ్చు. తద్వారా ఈ టీవీ రూ.36,099 నుంచి రూ.25,099కే సొంతం చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఇక ఈ టీవీ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే.. డిస్ ప్లే – ఆల్ట్రా హెచ్ డీ, ఎల్ఈడీ స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ ని కలిగి ఉంది. ఈ స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీలో అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, యూట్యూబ్, డిస్నీ + హాట్ స్టార్ ఓటీటీలు అందుబాటులో ఉండనున్నాయి. మరిన్ని వివరాలను అధికారికి వెబ్ సైట్ ను సందర్శించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…