ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి రోజు రోజుకీ విశ్వరరూపం చూపిస్తోంది. ప్రతిరోజూ కొత్తగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కరోనా ఎవరినీ వదలడం లేదు.. ఇప్పటికే చాలామంది పలువురు రాజకీయ నాయకులతో పాటు సినీ, క్రీడా సెబ్రిటీలను సైతం ఈ కరోనా మహమ్మారి సోకిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా కేంద్ర మంత్రి అమిత్ షా ను కూడా వదిలిపెట్టలేదు ఈ మహమ్మారి. తాజాగా ఆయనకు కరోనా వైరస్ లక్షణాలు కనిపించడంతో.. టెస్టు చేయించగా అమిత్ షా కు కోవిడ్ పాజిటివ్ అని నిర్థారణ అయింది.
ఈ మేరకు అమిత్ షా తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు. అయితే డాక్టర్ ల సూచన మేరకు తాను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు అమిత్ షా తెలిపారు. అలాగే గత కొద్దీ రోజులుగా తనని కలిసిన వారు హోమ్ ఐసోలేషన్లో ఉండాలని, ఒకవేళ లక్షణాలు కనిపిస్తే వారు కూడా కరోనా టెస్టులు చేయించుకోవాలని తెలిపారు అమిత్ షా. కాగా ఇప్పుడు అమిత్ షాకు కోవిడ్ సోకడం దేశ వ్యాప్తంగా కలకలం రేగుతోంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…