తెలుగు స్టార్ హీరోల సినిమాలకు భారీ డిమాండ్ ఉంటుంది. పాన్ ఇండియా సినిమాలే రేట్లో రైట్స్ దక్కించుకుంటున్నాయి. డబ్బింగ్ రైట్స్ కోసం ఉత్తరాది నిర్మాతలు భారీగా డబ్బులు చెల్లిస్తున్నారు. తాజాగా మెగాస్టార్ సినిమా అచార్య కోసం ఏకంగా రూ.26 కోట్లు చెల్లించి డబ్బింగ్ హక్కులు దక్కించుకున్నారు. తెలుగులో డబ్బింగ్ రైట్స్ ధరలలో ఆచార్య సినిమానే టాప్ లో నిలిచింది.
అచార్య పినిమా మెగాస్టార్ చిరంజీవి – కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ సినిమాలో రామ్ చరణ్ – పూజ హెగ్డే కూడా ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమా దక్షణాది బాషలలోనే కాకుండా హిందీలో కూడా విడుదల చేయనున్నారు. తాజాగా ఈ సినిమా హింది డబ్బింగ్ రైట్స్ను రూ.26 కోట్లకు పెన్ స్టూడియోస్ అధినేత జయంతిలాల్ గడ దక్కించుకున్నారు.
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…
అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నాయకుడిగా కొనసాగుతున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వలసల అంశంపై…
ఈ రోజుల్లో మనం దుస్తులు కొనేటప్పుడు ఎక్కువ సమయం రంగు, డిజైన్ లేదా ధర గురించి ఆలోచిస్తాం. కానీ వాటన్నింటికంటే…