తెలుగు స్టార్ హీరోల సినిమాలకు భారీ డిమాండ్ ఉంటుంది. పాన్ ఇండియా సినిమాలే రేట్లో రైట్స్ దక్కించుకుంటున్నాయి. డబ్బింగ్ రైట్స్ కోసం ఉత్తరాది నిర్మాతలు భారీగా డబ్బులు చెల్లిస్తున్నారు. తాజాగా మెగాస్టార్ సినిమా అచార్య కోసం ఏకంగా రూ.26 కోట్లు చెల్లించి డబ్బింగ్ హక్కులు దక్కించుకున్నారు. తెలుగులో డబ్బింగ్ రైట్స్ ధరలలో ఆచార్య సినిమానే టాప్ లో నిలిచింది.
అచార్య పినిమా మెగాస్టార్ చిరంజీవి – కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ సినిమాలో రామ్ చరణ్ – పూజ హెగ్డే కూడా ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమా దక్షణాది బాషలలోనే కాకుండా హిందీలో కూడా విడుదల చేయనున్నారు. తాజాగా ఈ సినిమా హింది డబ్బింగ్ రైట్స్ను రూ.26 కోట్లకు పెన్ స్టూడియోస్ అధినేత జయంతిలాల్ గడ దక్కించుకున్నారు.
సినీ తారల వ్యక్తిగత జీవితంపై ప్రేక్షకులకు ఎప్పుడూ ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. వారి రోజువారీ అలవాట్లు, కుటుంబ సంబంధాలు, ఇంటి…
డిజిటల్ యుగంలో ఫోక్ సాంగ్స్కు పెరుగుతున్న ఆదరణతో పాటు, కొత్త టాలెంట్కు కూడా విస్తృత అవకాశాలు లభిస్తున్నాయి. ఈ ట్రెండ్లోనే…
సినీ పరిశ్రమలో ప్రతిభ ఒక్కటే సరిపోదు.. అదృష్టం కూడా తోడైతేనే కెరీర్ సాఫీగా సాగుతుంది. ఇదే విషయాన్ని మరోసారి గుర్తు…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన మగధీర సినిమా టాలీవుడ్లో మైలురాయిగా నిలిచిన…
ప్రసిద్ధ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి ఒక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం, సినిమా ప్రయాణం, అలాగే ప్రముఖ నటుడు జూనియర్…
హైదరాబాద్ నుంచి హుబ్లీకి బయల్దేరిన ఫ్లై91 ఎయిర్లైన్స్కు చెందిన విమానం అనూహ్య పరిస్థితుల్లో నాలుగు గంటల పాటు గాల్లోనే తిరుగుతూ…