Featured

Comedian Pruthvi Raj : అక్కడ భజన చేయాలి… రిషి కొండకి చుట్టూ గుండు గీశారు… గ్రీన్ మ్యాట్ వేసి షూటింగ్…: పృథ్వీ రాజ్

Comedian Pruthvi Raj : థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అనగానే పృథ్వీ రాజ్ గుర్తొస్తాడు. సినిమాల్లో ఎన్నో పాత్రలను చేసినా థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అనే డైలాగ్ మాత్రం బాగా గుర్తింపు పొందింది. ఇక సినిమాల్లో కమెడియన్ గా కొనసాగుతూ రాజకీయాల్లోకి ప్రవేశించాడు. ఇక రాజకీయాల్లో వైసీపీ లో చేరి జగన్ తరుపున ప్రచారం చేసిన పృథ్వీ టీటీడీ లో ఎస్విబిసి చానెల్ కి చైర్మన్ గా పనిచేసారు. అయితే ఆ సమయంలో లైంగిక వేధింపుల ఆరోపణలతో ఆ పదివి నుండి తొలగించడం జరిగింది. ఇక పార్టీ నుండి బయటికి వచ్చిన పృథ్వీ ప్రస్తుతం జనసేన పార్టీలో కొనసాగుతున్నారు. తాజా రాజకీయ అంశాల గురించి మాట్లాడారు. వైసీపీ మీద తీవ్రంగా విమర్శలను చేసే పృథ్వీ ఈ సారి రిషి కొండ మీద వైసీపీ ప్రభుత్వం అక్రమాలను తెలిపారు.

రిషి కొండకు గుండు గీశారు…

తాను వెనక నుండి ఎవరినో వాటేసుకొని ఉన్నాను అంటూ నా మీద ఆరోపణలు చేసి పార్టీ నుండి బయటికి గేంటేసారు. అయితే వైసీపీ లోనే మంత్రులుగా అలాగే ఎంపీలుగా కొనసాగుతున్న కొంతమంది చేస్తున్న పనులు కనిపించవా అంటూ పరోక్షంగా గోరంట్ల మాధవ్ అలాగే అంబటి రాంబాబు గురించి విమర్శించారు పృథ్వీ రాజ్. అక్కడ భజన చేసే వాళ్ళకే చోటుంటుంది అంటూ చెబుతూ ఇక తాజాగా జరిగిన పెట్టుబడుల సదస్సు గురించి కూడా విమర్శించారు.

వైజాగ్ లోని రిషికొండ వద్ద ఇటీవల ఒక సినిమా షూటింగ్ చేశాను. అక్కడ గ్రీన్ మ్యాట్ వాడారు, మొత్తం రిషి కొండా చుట్టూ గుండు గీసినట్లు తవ్వకాలు చేసేస్తే ఇక గ్రీన్ మ్యాట్ వాడక ఏం చేయాలి, వైజాగ్ సముద్రంలో ఉప్పు నీళ్లు కాబట్టి వైసీపీ వాళ్ళు వదిలేసారు లేకపోతే ఆ సముద్రాన్ని ఎత్తుకుని పోయేవాళ్ళు అంటూ విమర్శలను చేసారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago