ప్రపంచవ్యాప్తంగా విలయతాండవం సృష్టిస్తున్న కరోనా మహమ్మారి ఇప్పుడు తెలంగాణాలోని ప్రజాప్రతినిధులను కూడా వెంటాడుతోంది. కొందరు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, బిజెపి మాజీ ఎమ్మెల్యేలు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే.. తాజాగా కాంగ్రెస్ పార్టి సేనియర్ నేత వి.హనుంతరావు కరోనా బారిన పడ్డారు.
అస్వస్తతకు గురైన ఆయనను అపోలో ఆసుపత్రిలో చేర్చారు. అక్కడి వైద్యులు ఆయనకు కరోనా పరిక్షలు చేయగా ఆయనకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఈ నేపధ్యంలో విహెచ్ ను ప్రస్తుతం అపోలో ఆసుపత్రిలోనే చికిత్స అందిస్తున్నారు. కాగా, మరో నేత గూడూరు నారాయణ రెడ్డికి కూడా కరోనా మహమ్మారి బారిన పడిన విషయం తెలిసిందే. ఇలా వరుసగా ప్రజాప్రతినిధులు కరోనా బారిన పడుతుండటంతో మిగలిన ప్రజాప్రతినిధులకు కరోనా టెన్షన్ పట్టుకుంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…