Featured

Coramandal train tragedy : కొరమండల్ రైలు ప్రమాదంలో ఆడియో లీక్ కలకలం… నివేదికలో లోపాలు అంటూ…!

Coramandal train tragedy : ఒక చిన్న పొరపాటు కొన్ని వందల మంది ప్రాణాలను గాల్లో కలిసేలా చేసింది. సిగ్నలింగ్ ఇచ్చే సిబ్బంది అలసత్వమే కోరమండల్ రైలు ప్రమాదానికి కారణం అయింది. ఇప్పటికే 288 మంది చనిపోగా 1178 మంది గాయాలపాలైన ఈ ఘటనలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చి వెంటనే వెనక్కి తీసుకోవటం వల్ల రైలు లూప్ లైన్ లోకి వెళ్లి ముందున్న గూడ్స్ బండిని ఢీకొట్టింది. ముందున్న రెండు భోగిలు ఎగిరి పక్కనున్న ట్రాక్ మీద పడగా అటుగా వస్తున్న బెంగళూరు హౌరా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ను ఢీ కొట్టడంతో ఆ ట్రైన్ పట్టాలు తప్పింది. ఇలా మానవ తప్పిందం వల్ల కొన్ని వందల కుటుంబాల్లో విషాదం మిగలగా ఈ దుర్ఘటన మీద ప్రభుత్వం సిబిఐ విచారణకు అదేశించిన సంగతి తెలిసిందే.

నివేదికలో పొరపాట్లు…

30 ఏళ్లలో ఎపుడూ జరగంత పెద్ధ ట్రైన్ ఆక్సిడెంట్, అది కూడా మానవ తప్పిద్ధం వల్ల జరగడం అందరికీ ఆశ్చర్యాన్ని అలాగే రైల్వే వ్యవస్థలో ఉన్న లోపాలను చూపుతోండగా అశోక్ అగర్వాల్ నివేదిక మీద అనుమానలు మొదలయ్యాయి. కోరమండల్ ఎక్స్ప్రెస్ దుర్ఘటన జరిగిన వెంటనే అందరూ లోకో పైలట్ నిర్లక్ష్యం వల్లే ఘటన జరిగిందని భావించినా అతని తప్పు లేదని సిగ్నలింగ్ లోపం వల్లే ఘటన జరిగిందని ప్రభుత్వ విచారణలో తెలిపింది.

అయితే అశోక్ అగర్వాల్ రైలు దుర్ఘటన మీద ఇచ్చిన రిపోర్ట్ అక్కడ జరిగిన ఆక్సిడెంట్ కి పొంతన లేకుండా ఉందని నివేదికలో లోపాలు ఉన్నాయంటూ ఇద్దరు రైల్వే అధికారులు ఫోనులో సంభాషించిన ఆడియో నెట్టింట్లో లీక్ అయి కలకలం రేపింది. ఘటన పై పలు అనుమానలను రేకెత్తిచ్చింది. ఆదివారం సాయంత్రం ట్రైన్ లోకో పైలట్ చికిత్స తీసుకుంటూ మృతి చెందగా మరో లోకో పైలట్ ఐసీయూ లో చికిత్స తీసుకుంటున్నారు. గూడ్స్ ట్రైన్ గార్డ్ బెంగళూరు హౌరా ఎక్స్ప్రెస్ లోకో పైలట్స్ క్షేమంగా బయటపడ్డారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago