Featured

Analyst Damu Balaji : వైఎస్ భాస్కర్ రెడ్డికి బెయిల్.. సిబిఐ కోర్టులో హైడ్రామా… హై కోర్టుకి సునీత రెడ్డి మరో పిటిషన్…: అనలిస్ట్ దాము బాలాజీ

Analyst Damu Balaji : వివేకానంద రెడ్డి కేసులో పూటకో కొత్త విషయం వెలుగులోకి వస్తూ డైలీ సీరియల్ ను తలపిస్తుండగా తాజాగా జైలులో రిమాండ్ లో ఉన్న భాస్కర్ రెడ్డి జైలులో గది మార్చాలని కోర్టుకి పిటిషన్ వేశారు. హాస్పిటల్ లో ఉన్న ఆయనను మళ్ళీ జైలుకి తరలించడంతో అప్పటికే అనారోగ్యంతో బాధపడుతున్న భాస్కర్ రెడ్డి గారు తాజాగా బెయిల్ కోసం పిటిషన్ వేశారు. ఇక ఈ ఇష్యూకి సంబంధించిన విషయాలను అనలిస్ట్ దాము బాలాజీ మాట్లాడారు.

భాస్కర్ రెడ్డి కి బెయిల్…

వివేకానంద రెడ్డి హత్య కేసుతో సంబంధం ఉంది అనే కారణంతో సిబిఐ అవినాష్‌ రెడ్డి తండ్రి భాస్కర్‌ రెడ్డిపై ఐపీసీ 120బీ, 302, 201 సెక్షన్ల కింద అభియోగాలు మోపింది. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నానని, వెన్నెముక సర్జరీ ఫెయిల్ అవడం వల్ల కింద పడుకోలేనని, సిబిఐ వేసిన మొదటి రెండు ఛార్జిషీట్స్ లలో తన పేరు లేదని కావాలనే నన్ను ఇంటికించాలని తరువాత నా పేరు చేర్చి అరెస్టు చేసారని, బెయిల్ ఇవ్వవలసిందిగా బెయిల్‌ పిటిషన్‌ను దాఖలు చేయగా హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక కోర్టు జూన్ 6వ తేదీకి వాయిదా వేసింది.

భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై స్పందించిన కోర్టు కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐని కోరింది. సీబీఐ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మరియు డిఫెన్స్ న్యాయవాది ఇద్దరూ రేపు జూన్ 6న తమ వాదనలను సమర్పించనున్నారు అంటూ బాలాజీ తెలిపారు. ఇక సిబిఐ న్యాయవాదులతో కలిసి తన న్యాయవాదులు కలిసి పనిచేసుకునేందుకు వీలు కల్పించాలని సునీత రెడ్డి కోర్టుని అభ్యర్థించారని బాలాజీ తెలిపారు. సిబిఐ న్యాయవాధులకు తమ లాయర్లు సహాయం చేస్తారని అలాగే తాము ఇక్కడి వారే కావడం వల్ల సాక్షుల విషయంలో సహాయ పడగలమని చెప్పారు.

Bhargavi

Recent Posts

కోటిన్నర రూపాయల ఇంజెక్షన్ కోసం పోరాటం.. స్పందించిన సీఎం..

తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…

17 hours ago

బెంగళూరులో చిన్నారి మృతి కేసులో షాకింగ్ ట్విస్ట్.. మూడు నెలల తర్వాత తల్లి అరెస్ట్..

బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…

18 hours ago

ఆరోగ్యంతో ఆటలాడుతున్న కల్తీ టమాటాలు.. గుర్తించే సింపుల్ టెస్టులు ఇవే..

ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…

18 hours ago

మామిడి పండ్లు తిన్న తర్వాత అనారోగ్యం.. ఇద్దరు బాలికల మరణం కలకలం

హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…

18 hours ago

ప్రపంచానికి కొత్త వాతావరణ హెచ్చరిక.. ‘గాడ్జిలా ఎల్‌నినో’పై నిపుణుల ఆందోళన

ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…

21 hours ago

నాన్న ఇప్పటికీ ఆటోనే నడుపుతున్నారు..స్టార్ కొరియోగ్రాఫర్ అయినా సొంత ఇల్లు లేదు..పండు మాస్టర్ ఎమోషనల్ స్టోరీ

తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…

21 hours ago