కర్నూలు జిల్లా పరిధిలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో రెండో నిందితుడిగా (A2) ఉన్న బస్సు యజమాని వేమూరి వినోద్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయనను కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి రిమాండ్కు పంపించారు.
ఇటీవల కర్నూలు–హైదరాబాద్ జాతీయ రహదారిపై జరిగిన ఈ ప్రమాదం దేశవ్యాప్తంగా కలకలం రేపింది.
ప్రమాదానికి కారణమైన నిర్లక్ష్యంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా, ఇప్పటికే బస్సు డ్రైవర్ లక్ష్మయ్య (A1) ను అరెస్టు చేశారు. తాజాగా యజమాని వేమూరి వినోద్ను కూడా అదుపులోకి తీసుకోవడం కేసులో మరో మలుపుగా మారింది.
ప్రమాదానికి గురైన కావేరి ట్రావెల్స్ బస్సుపై దర్యాప్తులో అనేక అక్రమాల ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి:
ఈ ఘటనపై పోలీసులు సమగ్ర దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రయాణికుల భద్రతను పక్కనబెట్టి వాణిజ్య ప్రయోజనాల కోసం నిబంధనలను ఉల్లంఘించే ట్రావెల్ యజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితుల కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…