సింగరేణి కాలనీలో ఆరేళ్ళ చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడు రాజు కోసం గత వారం రోజులుగా పోలీసులు గాలించగా.. రైలు పట్టాలపై అతడి శవం కనిపించిన విషయం తెలిసిందే. అతడి చెయ్యిపై మౌనిక అనే పచ్చబొట్టు ఉండటంతో అతడే రాజు అంటూ పోలీసులు నిర్ధారించారు. అయితే రాజును పోలీసులే హత్య చేశారని రాజు కుటుంసభ్యులు ఆరోపిస్తున్నారు.
ఈ నేపధ్యంలో నిందితుడు రాజు ఆత్మహత్యపై DGP మహేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. ‘రాజు ఆత్మహత్యపై ఎటువంటి అనుమానాలు వద్దు.’ రాజు ఆత్మహత్య చేసుకుంటుండగా ఏడుగురు చూసారు. కోణార్క్ ఎక్స్ప్రెస్ కు సంబంధించి ఇద్దరు డ్రైవర్లు, మరో ముగ్గురు రైతులు వీరితో పాటూ ఆ సమయంలో అక్కడ ఉన్న ఇద్దరు రైల్వే గ్యాంగ్ మెన్లు సాక్షులుగా ఉన్నారు. ఇప్పటికే వారి స్టేట్మెంట్ రికార్డు చేసాం. ఇక రాజు ఆత్మహత్యపై ఎవరి వద్దనైనా ఆధారాలు ఉంటేనే మాట్లాడండి’ అంటూ DGP స్పష్టం చేసారు.
ఐపీఎల్ 2026 సీజన్ ఉత్కంఠభరితంగా కొనసాగుతున్న వేళ, రాజస్థాన్ రాయల్స్ జట్టుకు కెప్టెన్గా ఉన్న రియాన్ పరాగ్ వివాదంలో చిక్కుకోవడం…
వేసవి వేడి రోజురోజుకు పెరుగుతున్న ఈ సమయంలో చల్లని పానీయాలపై ఆసక్తి సహజం. అయితే మార్కెట్లో లభించే కూల్డ్రింక్స్, సోడాలు…
ప్రస్తుతం జీవనశైలిలో మార్పులు, ఆహారపు అలవాట్లలో అనియంత్రణ వల్ల జీర్ణ సమస్యలు సాధారణంగా మారాయి. అజీర్ణం, ఉబ్బరం, గ్యాస్ వంటి…
ఇటీవలి కాలంలో చర్మ సంరక్షణలో కొత్త ట్రెండ్గా “కాఫీ బట్టర్” (Coffee Butter) ప్రాచుర్యం పొందుతోంది. సహజ పదార్థాలతో చర్మాన్ని…
ఆంధ్రప్రదేశ్లోని పవిత్ర శైవక్షేత్రం శ్రీశైలం ఆలయంలో చెంచు గిరిజన భక్తుల కోసం ప్రత్యేకంగా అమలు చేస్తున్న ఉచిత స్పర్శదర్శనం కార్యక్రమం…
వేసవి కాలంలో దాహం ఎక్కువగా ఉండటం సహజం. అందుకే ఎక్కువ నీళ్లు తాగాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తుంటారు. అయితే “అధికం…