సింగరేణి కాలనీలో ఆరేళ్ళ చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడు రాజు కోసం గత వారం రోజులుగా పోలీసులు గాలించగా.. రైలు పట్టాలపై అతడి శవం కనిపించిన విషయం తెలిసిందే. అతడి చెయ్యిపై మౌనిక అనే పచ్చబొట్టు ఉండటంతో అతడే రాజు అంటూ పోలీసులు నిర్ధారించారు. అయితే రాజును పోలీసులే హత్య చేశారని రాజు కుటుంసభ్యులు ఆరోపిస్తున్నారు.
ఈ నేపధ్యంలో నిందితుడు రాజు ఆత్మహత్యపై DGP మహేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. ‘రాజు ఆత్మహత్యపై ఎటువంటి అనుమానాలు వద్దు.’ రాజు ఆత్మహత్య చేసుకుంటుండగా ఏడుగురు చూసారు. కోణార్క్ ఎక్స్ప్రెస్ కు సంబంధించి ఇద్దరు డ్రైవర్లు, మరో ముగ్గురు రైతులు వీరితో పాటూ ఆ సమయంలో అక్కడ ఉన్న ఇద్దరు రైల్వే గ్యాంగ్ మెన్లు సాక్షులుగా ఉన్నారు. ఇప్పటికే వారి స్టేట్మెంట్ రికార్డు చేసాం. ఇక రాజు ఆత్మహత్యపై ఎవరి వద్దనైనా ఆధారాలు ఉంటేనే మాట్లాడండి’ అంటూ DGP స్పష్టం చేసారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…