General News

Plane Crash : విమాన ప్రమాదం గురించి 6 నెలల ముందే ట్వీట్ చేసిందా? ఇది కదా అసలు ట్విస్ట్!

అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి లండన్‌లోని గాట్విక్‌ ఎయిర్‌పోర్ట్‌కు 242 మందితో ఎయిరిండియా విమానం బయలుదేరింది. టేకాఫ్ తీసుకున్న 2 నిమిషాల్లోనే గుజ్‌సెల్‌ విమానాశ్రయ సమీపంలో కుప్పకూలింది. ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించడంతో దట్టమైన పొగలు వ్యాపించాయి. గురువారం మధ్యాహ్నం జరిగిన ఈ ప్రమాదం అందరినీ షాక్‌కి గురి చేసింది. అయితే, ఈ విమాన ప్రమాదం గురించి ఓ మహిళ ఆరు నెలల ముందే ట్వీట్ చేసిందండోయ్. ఇప్పుడు ఆ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. #షాకింగ్ #నిజమా

Did you tweet about the plane crash 6 months ago? This is the real twist!

‘ఆస్ట్రో షర్మిష్టా’ అనే మహిళ డిసెంబర్ 29, 2024లోనే ఈ ట్వీట్ చేసింది. “2025లో ఏవియేషన్ రంగం బాగా అభివృద్ధి చెందుతుంది. కానీ, సేఫ్టీ, సెక్యూరిటీ విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. అంతేకాదు, విమానం కూలిపోయిందనే వార్త వినాల్సి వస్తుంది” అని ఆమె ముందే చెప్పింది.

ఆ తర్వాత జూన్ 5, 2025న కూడా అదే ట్వీట్‌ను రీ-ట్వీట్ చేస్తూ.. “ఓ విమాన ప్రమాదం జరుగుతుందని, అది విమానయాన సంస్థను 2025లో నాశనం చేస్తుందని నేను గట్టిగా నమ్ముతున్నాను” అని మళ్లీ చెప్పింది. దీంతో ఇప్పుడు ఆ మహిళ చేసిన ట్వీట్లు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

telugudesk

Recent Posts

తెలంగాణ విమానయాన రంగంలో మరో అడుగు.. ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు కేంద్ర గ్రీన్ సిగ్నల్:

తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…

50 minutes ago

నెలసరి నొప్పులతో బాధపడుతున్నారా? ఈ నేచురల్ జ్యూస్ ట్రై చేయండి!

నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…

1 hour ago

కష్టమే విజయానికి దారి – మృణాల్ ఠాకూర్ ప్రేరణాత్మక వ్యాఖ్యలు…

సినీ పరిశ్రమలో కనిపించే మెరుపులు, గ్లామర్‌ వెనుక ఎన్నో సంవత్సరాల కష్టం దాగి ఉంటుందని ప్రముఖ నటి Mrunal Thakur…

1 hour ago

“పాక్ అణు కేంద్రంపై భారత్ దాడి?.. రక్షణ నిపుణుడి వ్యాఖ్యలతో అంతర్జాతీయ కలకలం”

భారత్–పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో మరోసారి సంచలన చర్చకు తెరలేచింది. ‘ఆపరేషన్ సిందూర్‌’ సమయంలో భారత్ పాకిస్తాన్‌లోని కీలక అణు…

1 hour ago

సింధ్ ఒప్పందం హక్కులతో భారత్ దూకుడు.. పాక్‌కు వెళ్లే నీటిపై చెక్..

భారత్–పాకిస్థాన్ మధ్య నీటి అంశం మరోసారి వార్తల్లోకి వచ్చింది. పాకిస్థాన్‌కు ప్రవహిస్తున్న రావి నది మిగులు జలాలను ఇకపై పూర్తిగా…

2 hours ago

అంబాజీ ఆలయానికి అనంత్ అంబానీ రూ.27.5 కోట్ల విరాళం.. ఐదేళ్లు భక్తులకు ఉచిత భోజనం!

భారతీయ వ్యాపార రంగంలో ప్రముఖ కుటుంబానికి చెందిన అనంత్ అంబానీ మరోసారి తన దాతృత్వంతో వార్తల్లో నిలిచారు. గుజరాత్ రాష్ట్రంలోని…

2 hours ago